• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » బ్రిజ్ భూషణ్ పై ఆరోపణలు.. మేరీ కోమ్ కమిటీ దర్యాప్తు

బ్రిజ్ భూషణ్ పై ఆరోపణలు.. మేరీ కోమ్ కమిటీ దర్యాప్తు

Last Updated: January 23, 2023 at 9:02 pm

రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ పై వచ్చిన ఆరోపణలపై విచారణకు 5 గురు సభ్యులతో ‘ఓవర్ సైట్ కమిటీని’ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఒలంపియన్ బాక్సర్ మేరీ కోమ్ నేతృత్వాన ఈ కమిటీ విచారణ జరుపుతుందని వెల్లడించింది. . ఈ కమిటీలో ఒలంపిక్ మెడలిస్ట్ రెజ్లర్ యోగేశ్వర్ దత్, మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్, మిషన్ ఒలంపిక్ సెల్ మెంబర్ తృప్తి ముర్గుండే, టాప్స్ మాజీ సీఈఓ రాజగోపాలన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-టీమ్స్ రాధికా శ్రీమాన్ సభ్యులుగా ఉన్నారు.

Mary Kom to lead Oversight Committee to probe allegations against WFI  president | More sports News - Times of India

ఈ కమిటీని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటిస్తూ.. ఇది నెల రోజుల పాటు రెజ్లింగ్ ఫెడరేషన్ రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుందన్నారు. బ్రిజ్ భూషణ్, కొందరు కోచ్ లు తమను లైంగిక వేధింపులకు, అవమానాలకు గురి చేశారని వినేష్ ఫొగత్, సాక్షి మాలిక్ వంటి రెజ్లర్లు ఆరోపించగా వారికి బజ్ రంగ్ పునియా, రవి దహియా వంటి ఇతర రెజ్లర్లు మద్దతు పలికారు.

ఈ కమిటీని ఏర్పాటు చేసినందున రెజ్లింగ్ ఫెడరేషన్ వ్యవహారాల్లో లో బ్రిజ్ భూషణ్ తన బాధ్యతలను నిర్వహించకుండా దూరంగా ఉంటారని, ఈ కమిటీయే ఈ బాధ్యతను స్వీకరిస్తుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సంస్థపైనా, దీని చీఫ్ పైన వచ్చిన అన్ని ఆరోపణల మీద ఈ కమిటీ విచారణ జరిపి ప్రభుత్వానికి తన నివేదికను సమర్పిస్తుందన్నారు.

ఈ సంస్థ చీఫ్ పదవికి రాజీనామా చేయబోనని మొదట ప్రకటించిన బ్రిజ్ భూషణ్.. తనమీద ఆరోపణలు చేసినవారిపైనే ఢిల్లీ హైకోర్టు కెక్కినట్టు తొలుత వార్తలు రాగా.. వాటిని ఆయన ఖండించారు. బీజేపీ ఎంపీ కూడా అయిన ఈయన తాజా పరిణామాల నేపథ్యంలో సైలెంట్ అయినట్టే అంటున్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

షెడ్యూల్ ప్రకారమే సమావేశాలు.. కానీ..!

రైతు ఆత్మహత్యలపై ఎన్‌హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు…!

పుతిన్ ను వ్యతిరేకిస్తూ పోస్టులు… యువతిని ఉగ్రవాదులు జాబితాలో చేర్చిన రష్యా…!

మంత్రి హరీష్ ఫెల్యూర్ మినిస్టర్ అనుకున్నాం.. కానీ ఫేక్ మినిస్టర్

గవర్నర్ తమిళిసైతో ముగిసిన మంత్రుల సమావేశం

రాజ్‌ భవన్‌ను రాజకీయాలకు అడ్డాగా మార్చడం మానుకోవాలి….!

వంద రూపాయలతో వచ్చి ఆసియాలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి….!

శాకుంతలంకు సమంతా ఈ రేంజ్ లో తీసుకుంటుందా…?

భారీ లాభాలు వచ్చిన తెలుగు సినిమాలు ఇవే…!

మగాళ్ళకు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది, నటుడి సంచలన కామెంట్స్…!

నితిన్ – తేజా ఎందుకు మాట్లాడుకోవట్లేదు…?

‘ఆ అన్న చెల్లెళ్లిద్దరూ స్నో బాల్స్ తో ఆడారు.. మోడీ చలవే మరి ‘

ఫిల్మ్ నగర్

గూజ్ బంప్స్ తెప్పిస్తున్న నాని మూవీ టీజర్!

గూజ్ బంప్స్ తెప్పిస్తున్న నాని మూవీ టీజర్!

హాట్ బ్యూటీ ఇలియానాకు అస్వస్థత

హాట్ బ్యూటీ ఇలియానాకు అస్వస్థత

మరికొన్ని పరీక్షలు చేసిన తరువాతే స్పష్టత!

మరికొన్ని పరీక్షలు చేసిన తరువాతే స్పష్టత!

స్టైలిష్‌ లుక్‌లో పవర్‌ స్టార్‌!

స్టైలిష్‌ లుక్‌లో పవర్‌ స్టార్‌!

ఘనంగా పూర్ణ సీమంతం వేడుకలు!

ఘనంగా పూర్ణ సీమంతం వేడుకలు!

మహేశ్‌ సినిమాలో నీలి కళ్ల సుందరి!

మహేశ్‌ సినిమాలో నీలి కళ్ల సుందరి!

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదంటున్న హీరోయిన్

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదంటున్న హీరోయిన్

బాహుబలిని కొట్టే సినిమా వస్తోందట!

బాహుబలిని కొట్టే సినిమా వస్తోందట!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap