ముంబై : ముంబై సమీపంలోని ఓఎన్జీసీ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు సిబ్బంది మృతి చెందారు. కోల్డ్స్టోరేజీ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 50 ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదం జరగడానికి స్పష్టమైన కారణాలు తెలియలేదు.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » ఇంత నిప్పు ఎలా రగిలింది?