• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » రెండు ఈశాన్య రాష్ట్రాల్లో నేడు ఎన్నికలు.. మోడీ పిలుపు

రెండు ఈశాన్య రాష్ట్రాల్లో నేడు ఎన్నికలు.. మోడీ పిలుపు

Last Updated: February 27, 2023 at 10:56 am

మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలవరకు ఓటింగ్ సాగుతుంది. ఈ రెండు రాష్ట్రాల్లో సుమారు 59 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

Meghalaya Nagaland Assembly Election Live Update 12.06 percent voting till 9 am in Meghalaya and 15.76 percent in Nagaland

మేఘాలయలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. కాన్రాడ్ సంగ్మా నేతృత్వం లోని ఎన్ పీ పీ తో తెగదెంపులు చేసుకున్న అనంతరం ఈ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఈ రాష్ట్రంలో ఇంకా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్న కారణంగా బహుళ పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

నాగాలాండ్ లో 60 అసెంబ్లీ స్థానాలకు గాను 59 నియోజకవర్గాలకు ముక్కోణపు పోటీ పరిస్థితి నెలకొంది. 2018 లో 12 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. నేషనలిస్ట్ డెమాక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. మేఘాలయాలో ఉదయం 9 గంటల ప్రాంతానికి 10.6 శాతం పోలింగ్ నమోదయింది. మొదట తమ ఓటు వేసిన అయిదుగురు ఓటర్లకు అధికారులు మెమెంటోలను బహుకరించారు. ఈ రాష్ట్రంలో 3,419 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది.

నాగాలాండ్ లో సుమారు 13 లక్షల మంది ఓటర్లు 183 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఈ రాష్ట్రంలో ఉదయం 9 గంటల ప్రాంతానికి 15.5 శాతం పోలింగ్ నమోదయింది. ఇక్కడ అకులుటో నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కినిమీని అప్పుడే విజేతగా ప్రకటించారు. భండారీ నియోజకవర్గంలో కొందరు రాళ్లు విసిరి ఎన్నికలకు అంతరాయం కలిగించడానికి యత్నించారని, అయితే పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. కోహిమాలో మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

లక్షలాది చేపలు మృతి.. ఆ కారణంతోనే!

లిక్కర్ స్కామ్‌లో పిళ్లైకి జ్యుడిషియల్ కస్టడీ…!

సిసోడియా జుడిషియల్ కస్టడీ మరో 14 రోజులు పొడిగింపు

శాసన సభ కాదు.. కౌరవ సభ: చంద్రబాబు ఫైర్

పెట్రోల్ ధరల పెంపుతో ఎవరికి ప్రయోజనం…!

ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం…!

గంజాయి స్మగ్లర్లను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది!

ఇండో పసిఫిక్ భద్రత..వ్యూహాత్మక భాగస్వామ్యమే అజెండా

ఆ పథకం అమలు చేయకుండా.. రైతుల నోట్లో మట్టి కొట్టారు!

ఈ పరిణామాలు దురదృష్టకరమైనవి: పవన్‌ కళ్యాణ్‌!

అల్లోపతి ఓ పనికిమాలిన వైద్యం: బాబా రాందేవ్‌!

కేటీఆర్ కు వస్తోన్న ఆదరణను చూసి ఓర్చుకోలేక పోతున్నారు..!

ఫిల్మ్ నగర్

actress mrunal thakur movie remuneration

సీతమ్మ ఒక్క సినిమాకే అంత డిమాండా?

kangana warning board becomes talk of town

హద్దు మీరితే కాల్చిపడేస్తా!

wedding photos deleted is there a difference between niharika and chaitanya

మరోసారి తెర మీదకు మెగా డాటర్‌ విడాకుల మ్యాటర్!

ishwarya rajinikanth complains of gold and diamond jewel theft

రజనీ కూతురింట్లో దొంగతనం!

salmankhan gets threaten email from lawrence bishnoi

సల్మాన్‌ ని చంపడమే లక్ష్యం!

vishvaks film vs10 launched grandly

ప్రారంభమైన విశ్వక్‌సేన్ మరో సినిమా!

who are the movie stars whose husband died but never remarried

భర్త చనిపోయిన మరో పెళ్లి చేసుకొని హీరోయిన్లు!

సుధాకర్ చేసిన దొంగతనం.. చిరంజీవికి అవమానం!!

సుధాకర్ చేసిన దొంగతనం.. చిరంజీవికి అవమానం!!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap