• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

30 రోజుల్లో ఢిల్లీ నుంచి ముంబైకి ప‌రుగెత్తిన మిలింద్ సోమ‌న్‌.. సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు.!

Published on : November 14, 2020 at 11:42 am

గోవా బీచ్‌లో న‌గ్నంగా ప‌రుగెత్తి మోడ‌ల్‌, న‌టుడు మిలింద్ సోమ‌న్ ఇటీవ‌ల వార్త‌ల్లో నిలిచిన విష‌యం విదిత‌మే. అయితే తాజాగా అత‌ను సోష‌ల్ మీడియాలో మ‌రో పోస్ట్ పెట్టాడు. గ‌తంలో తాను ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కై ఓ మీడియా సంస్థ నిర్వ‌హించిన క్యాంపెయిన్ లో భాగంగా ఢిల్లీ నుంచి ముంబైకి 30 రోజుల్లో ప‌రుగెత్తుతూ వ‌చ్చాన‌ని చెబుతూ మిలింద్ ఓ పోస్ట్‌ను పెట్టాడు. ఈ క్ర‌మంలో ఆ పోస్ట్ సోష‌ల్ మీడియాలో మ‌రోమారు వైర‌ల్ అవుతోంది.

milind soman

2012లో మీడియా సంస్థ ఎన్‌డీటీవీ గ్రీన‌థాన్ అనే కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. అందులో భాగంగా ప్ర‌జ‌ల్లో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు గాను మిలింద్ సోమ‌న్ ఏకంగా 1500 కిలోమీట‌ర్లు ప‌రుగెత్తాడు. ఢిల్లీ నుంచి ముంబైకి ప‌రుగెత్తుతూ 30 రోజుల్లో గ‌మ్య‌స్థానానికి చేరుకున్నాడు. అందుకుగాను అత‌ను 5 రాష్ట్రాల‌ను క‌వ‌ర్ చేస్తూ వ‌చ్చాడు. కాగా అప్ప‌ట్లో అత‌ను అలా ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఫోటోల‌ను తాజాగా సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

View this post on Instagram

A post shared by Milind Usha Soman (@milindrunning)

View this post on Instagram

A post shared by Ankita Konwar (@ankita_earthy)

View this post on Instagram

A post shared by Milind Usha Soman (@milindrunning)

మే 2012 – ఢిల్లీ నుంచి 5 రాష్ట్రాల‌ను క‌వ‌ర్ చేస్తూ ముంబైకి 1500 కిలోమీట‌ర్ల దూరం పరుగెత్తి 30 రోజుల్లో చేరుకున్నా. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు చేప‌ట్టిన కార్య‌క్ర‌మం అది. మ‌నం ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌పై ఒక‌సారి, రెండు సార్లు లేదా 100 సార్లు మాట్లాడినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. మ‌న ఆరోగ్యం కోసం మ‌నం ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించాలి. ప్ర‌తి రోజూ ప‌ర్యావ‌ర‌ణం ప‌ట్ల పాజిటివ్‌గా స్పందించాలి. అలా చేయ‌డం అత్యంత ఆవశ్య‌కం. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండండి. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోండి. రీయూజ్‌, రెడ్యూస్‌, రీసైకిల్‌, రీఇన్వెంట్‌.. అని మిలింద్ సోమ‌న్ పోస్టు పెట్టాడు.

View this post on Instagram

A post shared by Milind Usha Soman (@milindrunning)

View this post on Instagram

A post shared by Milind Usha Soman (@milindrunning)

View this post on Instagram

A post shared by Milind Usha Soman (@milindrunning)

View this post on Instagram

A post shared by Milind Usha Soman (@milindrunning)

కాగా మిలింద్ సోమ‌న్ త‌న భార్య అంకిత కొన్వార్‌తో క‌లిసి మార‌థాన్‌ల‌లో త‌ర‌చూ పాల్గొంటుంటాడు. ప్ర‌జ‌ల‌కు ఫిట్‌నెస్‌పై పాఠాలు చెబుతూ అవ‌గాహ‌న క‌ల్పిస్తుంటాడు. ఇక అత‌ను చివ‌రి సారిగా అమెజాన్ ప్రైమ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్‌లో న‌టించాడు.

 

tolivelugu app download

Filed Under: ఫటాఫట్

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ఏ1 ఎక్స్ ప్రెస్ మూవీ రివ్యూ

ఏ1 ఎక్స్ ప్రెస్ మూవీ రివ్యూ

డైరెక్ట‌ర్ ను క‌ల‌వ‌ర‌పెడుతున్న ఓవ‌ర్సీస్ బిజినెస్

డైరెక్ట‌ర్ ను క‌ల‌వ‌ర‌పెడుతున్న ఓవ‌ర్సీస్ బిజినెస్

సలార్ కోసం భారీ ఆఫ‌ర్ ఇచ్చిన అమెజాన్?

సలార్ కోసం భారీ ఆఫ‌ర్ ఇచ్చిన అమెజాన్?

ప్ర‌భాస్ చేతుల మీదుగా జాతి ర‌త్నాలు ట్రైల‌ర్- వీడియో

రంగ్ దే నుండి మ‌రో పాట‌- సిధ్ శ్రీ‌రామ్ మాములుగా పాడ‌లేదుగా...

రంగ్ దే నుండి మ‌రో పాట‌- సిధ్ శ్రీ‌రామ్ మాములుగా పాడ‌లేదుగా…

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

బెంగాల్ దంగ‌ల్- నందిగ్రామ్ ఒక్క సీటు నుండే మ‌మ‌తా పోటీ

బెంగాల్ దంగ‌ల్- నందిగ్రామ్ ఒక్క సీటు నుండే మ‌మ‌తా పోటీ

మ‌ల్ల‌న్న సాగ‌ర్ లో ఉద్రిక్త‌త‌- కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్

మ‌ల్ల‌న్న సాగ‌ర్ లో ఉద్రిక్త‌త‌- కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్

ఏ1 ఎక్స్ ప్రెస్ మూవీ రివ్యూ

ఏ1 ఎక్స్ ప్రెస్ మూవీ రివ్యూ

స‌మ్మ‌ర్ సీజ‌న్- తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌

స‌మ్మ‌ర్ సీజ‌న్- తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌

ఎంపీ ర‌ఘురామ పిటిష‌న్- జ‌గ‌న్ స‌ర్కారుపై రంగంలోకి కేంద్ర హోంశాఖ‌

ఎంపీ ర‌ఘురామ పిటిష‌న్- జ‌గ‌న్ స‌ర్కారుపై రంగంలోకి కేంద్ర హోంశాఖ‌

రైతు చ‌ట్టాల‌పై మ‌హిళ‌ల పోరాటం-టైం మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజ్ స్టోరీ

రైతు చ‌ట్టాల‌పై మ‌హిళ‌ల పోరాటం-టైం మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజ్ స్టోరీ

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)