• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » జ‌గ‌న్ గురించి మాట్లాడే నైతిక విలువ ప‌వ‌న్ కు లేదు

జ‌గ‌న్ గురించి మాట్లాడే నైతిక విలువ ప‌వ‌న్ కు లేదు

Last Updated: March 15, 2022 at 4:38 pm

జనసేన అధినేత పవన్ క‌ళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ కు జ‌గ‌న్ గురించి మాట్లాడే అర్హత లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ పార్టీ ఎవరికోసం పెట్టారో సోమ‌వారం జరిగిన ఆవిర్భావ సభతో క్లారిటీ వ‌చ్చింద‌న్నారు. మధ్యాహ్నం మీటింగ్, సాయంత్రం ఫామ్ హౌస్ లో ఉండే వారికి రాజకీయాలు ఎందుకంటూ విమర్శించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఊసరవెల్లి రాజ‌కీయాల‌కు చేస్తున్నార‌ని.. ఆయ‌న తాటాకు చ‌ప్పుళ్ల‌కు ఎవ‌రు భ‌య‌ప‌డ‌ర‌ని మండిప‌డ్డారు.

సీఎం జోలికొచ్చినా.. వైసీపీ జోలికొచ్చినా స‌హించేది లేద‌ని అన్నారు. ఇప్పుడు ఇంత‌లా ఎగ‌సి ప‌డే ప‌వ‌న్.. దేవాలయాలు కూల్చినప్పుడు ఏమ‌య్యారంటూ నిల‌దీశారు. పవన్ క‌ళ్యాణ్, నాగబాబుకు తమ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు.

జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడిన పవన్ క‌ళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనదే అధికారమని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తారో వివరించారు. తాను ఈ రోజు రాజకీయాల్లో ఉన్నానంటే కారణం తన సోదరుడు నాగబాబు అని అన్నారు. పార్టీలో గెలుపోటములతో సంబంధం లేకుండా నాదెండ్ల మనోహర్‌ తన వెంటే నడిచారని.. వారికి ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు. ఏపీని అప్పుల్లేని రాష్ట్రంగా చేయాలన్నదే జనసేన లక్ష్యమని పవన్ క‌ళ్యాణ్ చెప్పారు.

వైసీపీ కొమ్ములు విరుస్తామంటూ హెచ్చరించారు. అందుకోసమే జనసేన షణ్ముఖ వ్యూహం అనుసరించనుందని ప్రకటించారు. అధికారంలోకి రాగానే బలమైన పారిశ్రామిక విధానం తీసుకొస్తామని అన్నారు. విశాఖ, విజయవాడను హైటెక్‌ నగరాలుగా తీర్చిదిద్దుతామని.. అమరావతిని అభ్యుదయ రాజధానిగా రూపొందిస్తామని పవన్ చెప్పారు. వైసీపీ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అడుగడుగునా విధ్వంసమే కనిపిస్తోందని ప‌వ‌న్ క‌ళ్యాణ్ విమర్శించారు.

Primary Sidebar

తాజా వార్తలు

నిలిచిపోనున్న విద్యుత్‌!!

నాణేలు పోయాయి..రంగంలోకి సీబీఐ!!

తాగి వీరంగ‌మాడిన కానిస్టేబుల్‌!!

కాంగ్రెస్ ను గెలిపించుకోవాలి: సీత‌క్క‌

అమిత్ షా మునుగోడు షెడ్యూల్ ఖ‌రారు!!

అవ‌స‌ర‌మే లేదు.. అదే కూలిపోతుంది!!

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి: కోదండరాం

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో బీసీ ల‌కు టికెట్ ఇవ్వాలి

గబ్బిలం ఇంట్లోకి రావడం ఎందుకు అపశకునం అనే వారు…?

పౌర్ణమి రోజు అలలు ఎందుకు ఎక్కువగా వస్తాయి…?

ధ‌నిక రాష్ట్రం అయిన‌ప్పుడు జీతాలు ఎందుకిస్తలేరు?

మహిళలు ఎందుకు నిద్రలేమితో ఇబ్బంది పడతారు…?

ఫిల్మ్ నగర్

‘లాల్ సింగ్ చడ్డా’ అందుకే ఫెయిల్ అయింది... హీరో మాధవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు...!

‘లాల్ సింగ్ చడ్డా’ అందుకే ఫెయిల్ అయింది… హీరో మాధవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు…!

వందేమాత‌రం పై భారీ చిత్రం!!

వందేమాత‌రం పై భారీ చిత్రం!!

ఇది నా క‌లల క‌థ‌: పూరీ

ఇది నా క‌లల క‌థ‌: పూరీ

మెగాస్టార్ అభిమానుల‌కు బ‌ర్త్ డే గిఫ్ట్‌

మెగాస్టార్ అభిమానుల‌కు బ‌ర్త్ డే గిఫ్ట్‌

సీతారామానికి మాజీ ఉప‌రాష్ట్రప‌తి ప్ర‌శంస‌లు!!

సీతారామానికి మాజీ ఉప‌రాష్ట్రప‌తి ప్ర‌శంస‌లు!!

అనుకున్న‌ట్లు సెట్స్ మీద‌కి వెళ్ల‌దు!!

అనుకున్న‌ట్లు సెట్స్ మీద‌కి వెళ్ల‌దు!!

ఆస్కార్ రేసులో సాయి ప‌ల్ల‌వి మూవీ!!

ఆస్కార్ రేసులో సాయి ప‌ల్ల‌వి మూవీ!!

షూటింగ్ లో గాయ‌ప‌డ్డ బిజ్జ‌ల దేవుడు!!

షూటింగ్ లో గాయ‌ప‌డ్డ బిజ్జ‌ల దేవుడు!!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)