• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » బీఆర్ఎస్ పెడితే బీజేపీ నేతల లాగులు తడుస్తున్నాయి

బీఆర్ఎస్ పెడితే బీజేపీ నేతల లాగులు తడుస్తున్నాయి

Last Updated: January 13, 2023 at 6:34 pm

బీఆర్ఎస్ పెడితే బీజేపీ నేతల లాగులు తడుస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే జోగు రామన్న. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏక్ నెంబర్ బామ్టే.. ఆదిలాబాద్ లో సాత్ నెంబర్ బామ్టే లున్నారన్నారు. అప్పులు చేసైనా మేము అభివృద్ధి పనులు చేశాము.. మీరు చేశారా? అంటూ ప్రశ్నించారు. సొమ్ము మాది అయితే మీవి సోకులు అంటూ సెటైర్లు వేశారు. 8 మంది ప్రధాన మంత్రులు చేసిన దానికంటే ఎక్కువ అప్పులు ఒక్క మోడీ చేశాడన్నారు.

TRS Minister Jogu Ramanna Had Narrow Escape | klapboardpost

రాష్ట్రంకు రావాల్సిన నిధుల విషయంలో కేటీఆర్ సవాల్ విసిరితే.. బీజేపీ నేతలు స్పందించలేదని ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వం 9 ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రతీ వ్యక్తి మీద లక్షన్నర అప్పు పెట్టారని వ్యాఖ్యానించారు. సిలిండర్ ధర పెంచారని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అని యువతను మోసం చేశారన్నారు. బీఆర్ఎస్ పెడితే బీజేపీ నేతల లాగులు తడుస్తున్నాయన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారి పోయావ్ అంటూ ఎద్దేవా చేశారు. జై శ్రీరామ్ అంటే సరిపోదు.. జై శ్రీరామ్ అని ఉద్యోగాలు ఇవ్వకపోతే ఊరుకుంటారా? అంటూ విమర్శించారు. పొద్దు పొడిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

భూములు కబ్జాలు చేసే మనిషి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అంటూ ఆరోపించారు. ఇంకో బీజేపీ నేత ఆదిలాబాద్ కేఏ పాల్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కబ్జాలు చేసే లీడర్లు కావాలో? లేక జనం కోసం సేవ చేసే నాయకులు కావాలో తేల్చుకోవాలని వెల్లడించారు ఎమ్మెల్యే జోగు రామన్న.

Primary Sidebar

తాజా వార్తలు

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

టిక్కెట్ అడిగినందుకు కన్నబిడ్డను ఎయిర్ పోర్ట్లో వదిలేసిన జంట..!

పెళ్ళి వేడుకలో క్రాకర్స్ కోసం కొట్టుకున్నారు..!

జొమాటో గులాబ్ జామూన్స్ రేటు చాలా ఘాటు …!

విమానయాన పరిశ్రమ నష్టాల్లో ఉంది…!

5న కేబినెట్ సమావేశం…!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

శుక్రవారం నుంచి అరెస్టులే… సీఎం సంచలన ప్రకటన…!

ప్రకంపనలు రేపుతున్న రెండో ఛార్జ్ షీట్

టైగర్ టీ బ్రేక్ … వీడియో వైరల్ !

వీర సింహారెడ్డి సినిమా ఆ టీడీపీ లీడర్ స్పూర్తితో వచ్చిందా…?

రకుల్ కి ఆ సినిమా కలిసిరాలేదా…? అందుకే టాలీవుడ్ లో కనపడటం లేదా…?

ఫిల్మ్ నగర్

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap