• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Crime » పట్టపగలే సెల్ ఫోన్ టవర్ చోరీ

పట్టపగలే సెల్ ఫోన్ టవర్ చోరీ

Last Updated: November 27, 2022 at 10:49 pm

బీహార్ లో ఓ దొంగల ముఠా పట్టపగలే సెల్ ఫోన్ టవర్ ను చోరీ చేసింది. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అధికారులుగా నటించి.. సెల్ టవర్ ను దొంగిలించారు. కంపెనీ నష్టాల్లో ఉందని టవర్ తీసివేస్తున్నట్లు.. స్థల యజమానిని నమ్మించి దొంగతనానికి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Bihar crime: After bridge, train engine parts, gang steals mobile tower in  Patna

వివరాల్లోకి వెళ్తే బీహార్ లోని పాట్నా గార్డెన్ బాగ్ లోని కచ్చి తలాబ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సెల్ టవర్ కు కొన్ని నెలలుగా ఆ కంపెనీ వారు అద్దె చెల్లించడం లేదు. అయితే ఈ విషయం పసిగట్టిన ఓ దొంగల ముఠా ఇదే అదునుగా బాధించింది. 10-15 మందితో వెళ్లి టవర్ ను దొంగలించడానికి ప్లాన్ వేసింది. ఆ తర్వాత టవర్ ఏర్పాటు చేసిన స్థల యజమానితో.. తాము ప్రొవైడర్ అధికారులమని చెప్పారు.

కంపెనీ నష్టాల్లో ఉన్నందున అద్దె చెల్లించలేమని తెలిపారు. అందుకే టవర్ ను తొలగించాలనుకుంటున్నట్లు చెప్పగా దానికి స్థల యజమాని అంగీకరించాడు. దీంతో ఆ ముఠా వెంటనే టవర్ ను నేలమట్టం చేసింది. అనంతరం టవర్ భాగాలను అక్కడ నుంచి ఎత్తుకెళ్లింది. దీంతో ఈ విషయం కాస్తా స్థానికంగా సంచలనంగా మారింది. ఇది తెలుసుకున్న గ్రామస్థులు ఒకింగ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

కాగా మరో వైపు రాజస్థాన్ లో అమెరికా ప్రజలను మోసం చేస్తున్న ఓ నకిలీ కాల్ సెంటర్ పై పోలీసులు దాడులు చేశారు. చిత్తోర్ గఢ్ లోని ఓ హోటల్ లో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు ఓ వ్యక్తి సమాచారం ఇచ్చాడు. ఈ సమాచారంతో రైడ్ నిర్వహించారు పోలీసులు. ఈ దాడుల్లో 16 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అమెజాన్ పేరుతో ఆమెరికాలోని ప్రజలను మోసగిస్తున్నారని పోలీసులు తెలిపారు. వారి నుంచి కీలక పత్రాలు, కంప్యూటర్ లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని, విచారణ చేసినట్లు చిత్తోర గఢ్ స్టేషన్ ఇన్ ఛార్జ్ విక్రమ్ సింగ్ తెలిపారు.

Primary Sidebar

తాజా వార్తలు

పవన్ ఫస్ట్ మూవీ..కళాతపస్వి డైరెక్షన్లోనా ..!?

మాక్ డ్రిల్.. అట..! ప్రమాదమా? కవరింగా? 

తెలుగు సినీపరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు…!

ఎమ్మెల్యేల ఎర కేసు: సీబీఐ దర్యాప్తుపై ఈనెల 6న హైకోర్టు తీర్పు

విశ్వనాథ్ సినిమా షూట్ లో ఖాకీ డ్రెస్ ఎందుకు వేస్తారు…?

వెంకటేష్ కు రాజేంద్ర ప్రసాద్ మధ్య గొడవకు ఆ సినిమానే కారణమా…?

ఈయన ఒక ఎంపీ.. ఖర్మరా బాబు!!

తమిళిసై స్పీచ్ లో కాళేశ్వరం పూర్తైందని పెద్ద అబద్ధం చెప్పారు!

ఆ కేసులో తీర్పు కోసం ఎంపీ ఎదురుచూపులు!

బిహార్ నుంచి భీమదేవరపల్లికి నడుచుకుంటూ వచ్చేసిన…గర్భిణి.!

ఈ సినిమాల్లో బ్రాహ్మీకి వెయిట్ ఇచ్చిన త్రివిక్రమ్

విశ్వనాథ్ చివరి కోరిక తీరలేదా…?

ఫిల్మ్ నగర్

పవన్ ఫస్ట్ మూవీ..కళాతపస్వి డైరెక్షన్లోనా ..!?

పవన్ ఫస్ట్ మూవీ..కళాతపస్వి డైరెక్షన్లోనా ..!?

తెలుగు సినీపరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు...!

తెలుగు సినీపరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు…!

ముగిసిన కళాతపస్వి విశ్వనాథ్ అంత్యక్రియలు

ముగిసిన కళాతపస్వి విశ్వనాథ్ అంత్యక్రియలు

అందమైన భామలు అంతులేని భయాలు...!

అందమైన భామలు అంతులేని భయాలు…!

పవన్ ఫ్యాన్సా మజాకానా!

పవన్ ఫ్యాన్సా మజాకానా!

'మైఖేల్' మూవీ రివ్యూ

‘మైఖేల్’ మూవీ రివ్యూ

''లక్‌'' వచ్చి 14 ఏళ్లు అయ్యింది: శ్రుతి హాసన్!

”లక్‌” వచ్చి 14 ఏళ్లు అయ్యింది: శ్రుతి హాసన్!

నేడు షూటింగ్స్ బంద్.. కళాతపస్వికి నివాళులు!

నేడు షూటింగ్స్ బంద్.. కళాతపస్వికి నివాళులు!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap