• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » జనాభా అదుపు.. 2024 ఎన్నికలకు ముందే చట్టం తేనున్న మోడీ ? .

జనాభా అదుపు.. 2024 ఎన్నికలకు ముందే చట్టం తేనున్న మోడీ ? .

Last Updated: February 19, 2023 at 8:04 pm

దేశంలో పెరిగిపోతున్న జనాభా పై విశ్వహిందూ పరిషద్ మాజీ నేత ప్రవీణ్ తొగాడియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీన్నిఆయన ‘టైం బాంబు’తో పోల్చారు. ఇది ‘పేలిపోకుండా’ చూసేందుకు అత్యవసరంగా చట్టాన్ని రూపొందించవలసిన అవసరం ఉందని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా.. 2024 ఎన్నికలకు ముందే ఓ చట్టం తేవచ్చునని, అదే సమయంలో ఉమ్మడి పౌర స్మృతిని కూడా అమల్లోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

Togadia expects Modi, Shah to formulate population control law, UCC before 2024 polls

జనాభా పెరుగుదల, ప్రజల్లో అసమానతలు ఒకవిధంగా ‘టైం బాంబు’ వంటివేనని, ఇవి పేలిపోతే నగరాలు, గ్రామాల్లో అంతర్యుధ్ధాలకు దారితీస్తుందని అంతర్ రాష్ట్రీయ హిందూ పరిషద్ అధ్యక్షుడు కూడా అయిన తొగాడియా పేర్కొన్నారు. అందువల్లే అలాంటి పరిస్థితి తలెత్తకుండా నివారించేందుకు ‘పాపులేషన్ కంట్రోల్ లా’ అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.

మోడీ, అమిత్ షా.. ఇద్దరూ 2024 ఎన్నికలకు ముందు ఈ చట్టంతో బాటు ఉమ్మడి పౌర స్మృతిఅమలుకు సంబంధించి కూడా ‘శాసనం’ తేవచ్చునని, ఇదే సమయంలో కాశీ, మధురలలో ఆలయాల నిర్మాణంపై సైతం వారు దృష్టి పెడతారని ఆయన చెప్పారు. ఈ చర్యలు హిందువులను పరిరక్షించడమే గాక.. వారి పార్టీ (బీజేపీ) కి కూడా ప్రయోజనం కల్పిస్తాయని ప్రవీణ్ తొగాడియా అన్నారు.

భారత్ ఇదివరకే ‘హిందూ రాష్ట్ర’మైందని, దీన్ని హిందూ పొలిటికల్ స్టేట్ గా మార్చాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇండియాలో తాము అభద్రతా భావంలో బతుకుతున్నామని హిందువులెవరూ భావించరాదని తాము కోరుకుంటున్నామన్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

 నన్ను స్టేషన్ ఘన్ పూర్లో ఎవరు పట్టించుకోవడం లేదు!

నిన్ను మించినోడు లేడు: రేవంత్‌ రెడ్డి!

సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేయనున్న రాహుల్ గాంధీ…!

నేను మాత్రం రాను: రిషబ్‌!

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కుట్రలు వద్దు..!

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మావోయిస్ట్ వార్నింగ్!

నగరంలో ఐపీఎల్ మ్యాచ్ లు.. మెట్రో వేళలు పొడిగింపు

మోసపూరిత హామీతో యువతను కూడా దగా చేశారు కదా? .. బీజేపీపై కవిత ఫైర్..!

రాజా సింగ్ పై కేసు మీద కేసు

చుక్కల భూములపై ఏపీ సీఎం సంచలన నిర్ణయం.. కాకాణి రియాక్షన్

టీఎస్పీఎస్సీ కార్యదర్శి, సభ్యుడు ఏమని స్టేట్ మెంట్ ఇచ్చారంటే!

బహిరంగ చర్చకు సిద్ధమా? జీవన్ రెడ్డికి.. మంత్రి కొప్పుల కౌంటర్

ఫిల్మ్ నగర్

rishab reaction about his political entry rumours

నేను మాత్రం రాను: రిషబ్‌!

there is talk in the industry that rashmika has increased her remunaration

భారీగా డిమాండ్‌ చేస్తున్న రష్మిక!

senior actor and producer costume krishna passed away

కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత!

shivatmika about ranga marthanda

అంత ఈజీ కాదు: శివాత్మిక!

aliya to priyanka chopra actresses who stole the show with loads of shimmer at nmac opening

తారలు దిగి వచ్చిన వేళ!

పుష్ప-2 ఓటీటీ రైట్స్ కి బేరం షురూ....ఎంతో తెలుసా.... !?

పుష్ప-2 ఓటీటీ రైట్స్ కి బేరం షురూ….ఎంతో తెలుసా…. !?

నేను నటనవైపు రావడం అమ్మానాన్నలకు అస్సలు ఇష్టం లేదు..!

నేను నటనవైపు రావడం అమ్మానాన్నలకు అస్సలు ఇష్టం లేదు..!

‘’ఎన్టీఆర్ 30” సెట్స్ లోకి ఎంటరైన ఎన్టీఆర్...వీడియో వైరల్ ..!

‘’ఎన్టీఆర్ 30” సెట్స్ లోకి ఎంటరైన ఎన్టీఆర్…వీడియో వైరల్ ..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap