మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల రద్దుపై హైకోర్టులో విచారణ
పనుల రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 66ను సవాల్ చేస్తూ నవయుగ సంస్థ పిటిషన్
భూములు అప్పగించడంలో ప్రభుత్వమే విఫలమైందన్న పిటిషనర్
వివరణ కోరకుండా పనులను రద్దు చేసే అధికారం సర్కారుకు లేదని వాదించిన నవయుగ తరపు న్యాయవాది
ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు
తీర్పు రిజర్వ్