• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » ఇండియాలో జర్మనీ ఛాన్సలర్.. ఉభయ దేశాల మైత్రికి మరింత ఊతం

ఇండియాలో జర్మనీ ఛాన్సలర్.. ఉభయ దేశాల మైత్రికి మరింత ఊతం

Last Updated: February 25, 2023 at 3:37 pm

జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ రెండు రోజుల పర్యటనకు గాను శనివారం ఇండియా చేరుకున్నారు. ఆయనకు ప్రధాని మోడీ సాదర స్వాగతం పలికారు. త్రివిధ దళాల నుంచి షోల్జ్ గౌరవ వందనం స్వీకరించారు. నూతన టెక్నాలజీలు, క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం, రక్షణ, పెట్టుబడులు వంటి వాటితో సహా పలు కీలక రంగాల్లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి షోల్జ్ భారత పర్యటన దోహదపడుతుందని భావిస్తున్నారు.

German Chancellor Scholz arrives in India on two-day visit - The Hindu

రష్యా, ఉక్రెయిన్ వార్, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తాజా పరిస్థితి తదితరాలపై మోడీ, షోల్జ్ విస్తృతంగా చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. 2021 లో జర్మనీ ఛాన్సలర్ గా ఏంజెలా మార్కెల్ రాజీనామా అనంతరం ఈ పదవిని చేబట్టిన షోల్జ్ ఇండియాకు రావడం ఇదే మొట్టమొదటిసారి.

గత ఏడాది ఇండోనేసియాలోని బాలిలో జీ-20 సమ్మిట్ సందర్భంగా మోడీ, షోల్జ్ ఇద్దరూ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. గత ఏడాదే జీ-7 కూటమి వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు జూన్ 26 న మోడీ జర్మనీని సందర్శించారు.

అంతకుముందు మే 2 న ఆరో ఇండియా-జర్మనీ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ సమావేశానికి హాజరు కావడానికి మోడీ బెర్లిన్ వెళ్ళినప్పుడు కూడా ఉభయుల మధ్య భేటీ జరిగింది. షోల్జ్ తో బాటు జర్మనీకి చెందిన ఉన్నత స్థాయి అధికార బృందం కూడా ఢిల్లీ చేరుకుంది. షోల్జ్ రేపు ఉదయం బెంగుళూరును విజిట్ చేసి సాయంత్రం అక్కడి నుంచే స్వదేశానికి బయల్దేరతారు.

Primary Sidebar

తాజా వార్తలు

టీడీపీ పంచాంగం.. సైకిల్ దూసుకెళ్తుంది.. లోకేష్ సక్సెస్!

ఈ సారి మీ ఊహకు మించి అంటూ.. NBK108 ఫస్ట్ లుక్!

జాతీయ స్థాయిలో ఎన్ఆర్సీపై కేంద్రం కీలక వ్యాఖ్యలు..!

తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్

లాస్ట్ 15 మినిట్స్ లోనే బిట్ పేపర్.. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పై కీలక నిర్ణయాలు!

అందరూ రేవంత్ వెంటే నడవాలి..అప్పుడే!

పడగ విప్పుతున్న కరోనా…!

ముఖ్యమంత్రికి మూడింది.. బండి సంచలన ప్రకటన!

కేటీఆర్ ను విచారించాలి.. గవర్నర్ కు కాంగ్రెస్ ఫిర్యాదు!

ఇంటర్ విద్యార్థిని ప్రాణం మింగిన నల్లా నీళ్ల పంచాయితీ!

బిల్కిస్ కేసు.. విచారణకు ‘సుప్రీం’ అంగీకారం

నక్షత్ర గార్డెన్స్, స్టెప్ వెల్స్ ప్రారంభించడం చాలా సంతోషంగా వుంది..!

ఫిల్మ్ నగర్

ఈ సారి మీ ఊహకు మించి అంటూ.. NBK108 ఫస్ట్ లుక్!

ఈ సారి మీ ఊహకు మించి అంటూ.. NBK108 ఫస్ట్ లుక్!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ....!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ ...ఎందుకబ్బా...!?

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై....నటి హేమ కంప్లైంట్ ..!

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్...చేజార్చుకున్న కోహ్లీ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్....!?

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap