• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

మరణశాసనం వాడుతున్న మొగ్గలు… మత్తులో బాల్యం

Published on : May 23, 2020 at 8:50 am

తెలిసి తెలియని వయసు …లోకజ్ఞానం అసలే తెలియని అమాయకులు తల్లిదండ్రులు మందలించారని ఇల్లు వదలి పారిపోయి వచ్చిన చిన్నారులు ,ఆకలేస్తే బిక్షాటన తప్పు మరేమీ తెలియని వారు ఒక విచిత్రం మత్తు మందుకు బానిసలుగా మారుతున్నారు. అది కాగితాల పై అక్షరాల్ని చెరిపివేసేందుకు వాడే రసాయనం.(ఏరాజ్ ఎక్స్)అదే వారిపాలిట యమపాశం అవుతోంది. అక్షరాల బదులు వారి జీవితాలనే చెరిపివేస్తున్నాయి. అది సిరామిక్ హైరాన్ లాంటి విషపదార్దం కాకపోయినా నెమ్మదిగా వాటి వైపు లాక్కుపోయో యమపాశం…ఇందులో విషరసాయనం ఉందని అది తమను త్వరగా మృత్యువుకు చేరువ చేస్తోందని తెలుసుకోనే లోపే వారి జీవితం నాశనమవుతోంది. ఇంకును చెరిపివేసి కాగితాన్ని తెల్లగా చేసేందుకు ఉపయోగించే ఈ రసాయనంలో రెండు సీసాలు ఉంటాయి. ఒకటి తెల్లరంగు ద్రవం కాగా మరోకటి గడ్డ ద్రవాన్ని కలిగించేందుకు వాడే రసాయనం .ఎలా అలవాటు చేసుకుంటారో తెలియదు గాని…పది నుంచి ఇరవై ఏళ్ళలోపు దీనికి బానిస లౌవుతున్నారు. ముఖ్యంగా వీదిబాలలు ,బాల కార్మికులు ఈ రసాయనం రుచి మరిగి తమ జీవితాలను నాశనం చేసుకొంటున్నారు. మార్కెట్లో ఇరవై ఐదు రూపాయలకు దొరికే ఈ రసాయనం పిల్లలను ఇంతగా ఎందుకు ఆకర్షిస్తుందో అర్దంకాని పరిస్థితి. తల్లిదండ్రులు మందలించారని ఇళ్ళలో నుంచి వచ్చిన వీధి బాలలు తమ ఆకలి చంపుకొనేందుకు దీన్ని తీసుకొంటున్నట్లు తొలి వెలుగు పరిశీలనలో తేలింది.

…..రెండు తెలుగు రాష్టాలలోని రైల్వేస్టేషన్ ,బస్టాండ్ లలో విధమైన వీది బాలలు ఏక్కువగా ఈ రసాయనాన్ని ఏక్కువగా వినియోగిస్తున్నారు. అంతేకాకుండా గంజాయి కొత్త కూడా అలవాటు పడుతున్నారు. లాక్ డౌన తో మద్యం దొరక్క ఇటీవల పిల్లలే కాదు పెద్దలు ఈ రసాయనం కొనుగోలు చేసి మత్తు నింపుకుంటున్నారు.

ఏలా వినియోగిస్తారంటే….

వీధి బాలలు రైల్వే ,బస్టాండ్ లలో బిక్షాటన చేసిన డబ్బుతో ఏ ఫ్యాన్సీ దుకాణంలోనైనా దొరికే ఈ రసాయనం కొంటారు.దీన్ని ఓ వస్త్రంలో వేసుకుని నోటితో పీలుస్తారు. కొందరైతే సీసానే ముక్కు వద్ద ఉంచుకొని పీల్చి మత్తు పొందుతున్నారు.ఇలా మద్యంకు డబ్బులు లేని వారు సైతం ఈ రసాయనం ను వాడుతున్నారు.వీటి సేల్ కూడ బాగ పెరిగిందని పలువురు వ్యాపారు చెబుతున్నారు. అంతే కాదు దీనికి అలవాటు పడిన వారు అన్నం తినకపోయిన ఈ మత్తు మందు లేనిది బతకలేము అనేలా వున్నారు.ఇంకును చెరిపేందుకు వాడే ఎరాజ్ఎక్స్ అనే రసాయనంలో టోలిన్ ఉండటం వలన దానిని తీసుకోగానే శరీర అవయాలు పాడవుతాయి.నరాల్లో శక్తి నశిస్తుంది. ఉపరితిత్తుల్లోని గాలి గదులు మూసుకుపోతాయి. పెరాల్ సిస్ , క్యాన్సర్ వంటి రోగాల బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు చేబుతున్నారు.

tolivelugu app download

Filed Under: అవీ ఇవీ...

Primary Sidebar

ఫిల్మ్ నగర్

తలైవి రిలీజ్ ఎప్పుడో తెలుసా ?

తలైవి రిలీజ్ ఎప్పుడో తెలుసా ?

ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూట్ స్టార్ట్

ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూట్ స్టార్ట్

లిప్ లాక్ సీన్ లో రవితేజ‌...?

లిప్ లాక్ సీన్ లో రవితేజ‌…?

ఇకపై సోనూసూద్ అంబులెన్స్ సర్వీస్

ఇకపై సోనూసూద్ అంబులెన్స్ సర్వీస్

బికినీలో అవికాగోర్...అన్నింటికీ సిద్ధం !!

బికినీలో అవికాగోర్…అన్నింటికీ సిద్ధం !!

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

చైనా దురాక్ర‌మ‌ణ‌పై జేపీ న‌డ్డా వ‌ర్సెస్ రాహుల్ గాంధీ

చైనా దురాక్ర‌మ‌ణ‌పై జేపీ న‌డ్డా వ‌ర్సెస్ రాహుల్ గాంధీ

ఇప్ప‌టికీ పేద దేశాల‌కు అందిన వ్యాక్సిన్లు 25 మాత్ర‌మే!

ఇప్ప‌టికీ పేద దేశాల‌కు అందిన వ్యాక్సిన్లు 25 మాత్ర‌మే!

భార‌త్ బ‌యోటెక్ కోవాక్జిన్ కు మ‌రో 45ల‌క్ష‌ల డోసుల ఆర్డ‌ర్

భార‌త్ బ‌యోటెక్ కోవాక్జిన్ కు మ‌రో 45ల‌క్ష‌ల డోసుల ఆర్డ‌ర్

high tension at huzur nagar

ధాన్యం కొనుగోలు చెయ్యనప్పుడు ప్రభుత్వం ఎందుకు ?

Revanth reddy In GHMC Elections campaign

గల్లీ లో కుస్తీలు… ఢిల్లీ లో దోస్తిలా ?

నేతాజీపై రాజ‌కీయం.. మొద‌లెట్టేశారుగా!

నేతాజీపై రాజ‌కీయం.. మొద‌లెట్టేశారుగా!

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)