• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

సైకిలెక్కిన టీడీపీ ఎమ్మెల్యే… ప్రజా సమస్యలు పట్టవా మీకు !!

Published on : April 7, 2020 at 10:59 am

పాలకొల్లు నుండి ఏలూరు వరకు రైతుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి “సైకిల్” పై బయలుదేరారు పాలకొల్లు శాసన సభ్యులు నిమ్మల రామానాయుడు. ఆక్వా , వ్యవసాయ రంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి గట్టెక్కించడానికి ఎన్ని రకాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో రైతుల వ్యదను ప్రభుత్వానికి మరింత గట్టిగా వినిపించడానికి సైకిల్ పై ఏలూరు బయలుదేరిన శాసనసభ్యులు నిమ్మల రామానాయుడుని భీమవరంలో పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులకు సాగు నీరు అందిస్తూ పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అరెస్ట్ అనంతరం రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని కోరుతూ ఇంటి వద్ద దీక్ష చేపట్టారు.

నా ఇంట్లో 4 గురు సభ్యులే నా కుటుంబం అనుకోవడం లేదు , నా నియోజక వర్గ ప్రజలు అందరు నా కుటుంబంగా భావిస్తున్నాను. సమస్యలపై మాట్లాదామంటే కలెక్టర్ , SP , వంటి జిల్లా అధికారులు కనీసం ఫోన్ లో అందుబాటులో ఉండటం లేదు. ప్రజా ప్రతినిధితో మాట్లాడం కంటే ఇంకా ఎక్కువ ముఖ్యమైన పనులు కలెక్టర్ , SP లకు ఎమున్నాయో నాకు తెలియడం లేదు. కలెక్టర్ , SP వంటి జిల్లా అధికారులు అందుబాటులోకి లేకపోవడంతోనే కరోనను ప్రక్కన పెట్టి ఏలూరు వెళ్లవలసి వచ్చిందన్నారు.

వ్యవసాయ రంగంలో మంత్రుల ప్రకటన ధరలకు క్షేత్ర స్థాయిలో ఉన్న ధరలకు పొంతనలేదు.ఆక్వా రైతులను ఆదుకునే విధంగా ఆక్వా ఉత్పత్తులకు ధరల స్థిరికరణ నిధి నుండి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలి. ఆక్వా రైతులను ఆదుకోవడానికి ఒక కేజీ ఆక్వా ఉత్పత్తికి రు. 50 లు ప్రభుత్వం మద్దతు ధర అందించాలలి. దాళ్వా పంటకు ఎకరాలకు 30 వేలు పెట్టుబడి పెట్టి సాగు నీరు లేక పంట కోల్పోయిన రైతులకు పెట్టుబడి నష్టం ప్రభుత్వం చెల్లించాలి. వరి, మిర్చి , పసుపు, బొప్పాయి, అరటి , ఇలా వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు.

tolivelugu app download

Filed Under: వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

WWW వెనుక సూప‌ర్ స్టార్ మహేష్ బాబు

WWW వెనుక సూప‌ర్ స్టార్ మహేష్ బాబు

ఎన్టీఆర్ మరో సరికొత్త రికార్డ్

ఎన్టీఆర్ మరో సరికొత్త రికార్డ్

ఉప్పెన టీజర్ పై రామ్ చరణ్ ఏమన్నాడో తెలుసా ?

ఉప్పెన టీజర్ పై రామ్ చరణ్ ఏమన్నాడో తెలుసా ?

సురేష్ బాబుకు విష‌యం అర్థ‌మైందా...?

సురేష్ బాబుకు విష‌యం అర్థ‌మైందా…?

క్రాక్ హిందీ రీమేక్ లో సోనూ సూద్?

క్రాక్ హిందీ రీమేక్ లో సోనూ సూద్?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

విజ‌య‌వాడ‌లో టీకా తీసుకున్న హెల్త్ వ‌ర్కర్ కు అస్వ‌స్థ‌త‌

విజ‌య‌వాడ‌లో టీకా తీసుకున్న హెల్త్ వ‌ర్కర్ కు అస్వ‌స్థ‌త‌

కోవాక్జిన్ వ్యాక్సిన్ తీసుకునే వారికి ఈ ఫాంపై సంత‌కం త‌ప్ప‌నిస‌రి

కోవాక్జిన్ వ్యాక్సిన్ తీసుకునే వారికి ఈ ఫాంపై సంత‌కం త‌ప్ప‌నిస‌రి

తెలంగాణ‌లో ఫ‌స్ట్ క‌రోనా వ్యాక్సిన్ ఎవ‌రు తీసుకున్నారంటే...

తెలంగాణ‌లో ఫ‌స్ట్ క‌రోనా వ్యాక్సిన్ ఎవ‌రు తీసుకున్నారంటే…

భార‌త్ లో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్రారంభం- ప్ర‌ధాని నోట తెలుగు క‌వి మాట‌లు

భార‌త్ లో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్రారంభం- ప్ర‌ధాని నోట తెలుగు క‌వి మాట‌లు

కేటీఆర్ కు ఎన్నిక‌ల టెన్ష‌న్- తీరిక లేకుండా చ‌ర్చ‌లు

కేటీఆర్ కు ఎన్నిక‌ల టెన్ష‌న్- తీరిక లేకుండా చ‌ర్చ‌లు

కరోనా నుండి కోలుకున్న వారు కూడా వ్యాక్సిన్ వేసుకోవాలా...?

కరోనా నుండి కోలుకున్న వారు కూడా వ్యాక్సిన్ వేసుకోవాలా…?

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)