• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » గణతంత్ర దినోత్సవ వేళ…జాంటీ రోడ్స్‌కు మోడీ లేఖ

గణతంత్ర దినోత్సవ వేళ…జాంటీ రోడ్స్‌కు మోడీ లేఖ

Last Updated: January 26, 2022 at 5:51 pm

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి విదేశీయుల నుంచి అభినందలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మోడీ కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాగా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌కు లేఖ రాశారు మోడీ.

Modi jonty rhodes news

భారతదేశ మిత్రులైన మీకు, మరికొందరికి నేనీ లేఖ రాస్తున్నాను. భారత్‌ పట్ల మీ అనుబంధం, ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా దేశం, మా ప్రజలతో మీరిలాగే కలిసి పనిచేస్తారని నా విశ్వాసం. కొన్నేళ్లుగా మీరు భారతదేశం, ఇక్కడి సంస్కృతి పట్ల ప్రేమ పెంచుకొన్నారు. ఈ జాతి పేరును ప్రతిబింబించేలా ఇండియా అని మీ కుమార్తెకు పేరు పెట్టడం మీ ఇష్టాన్ని తెలియజేస్తోంది.

Thank you @narendramodi ji for the very kind words. I have indeed grown so much as an individual on every visit to India. My whole family celebrates #RepublicDay with all of India, honouring the importance of a #Constitution that protects the rights of the Indian people #JaiHind pic.twitter.com/olovZ8Pgvn

— Jonty Rhodes (@JontyRhodes8) January 26, 2022

మీరు నిజంగా మా దేశానికి నిజమైన బ్రాండ్‌ అంబాసిడర్‌. మన దేశాల మధ్య ఇలాగే సత్సంబంధాలు కొనసాగాలి. మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిమ్మల్ని కలిసి మాట్లాడేందుకు ఎదురు చూస్తుంటాను అంటూ మోదీ లేఖలో పేర్కొన్నారు.

ఇక ఇదే విషయమై జాంటి రోడ్స్ స్పందిస్తూ నరేంద్ర మోదీజీ.. ప్రేమపూర్వక మీ మాటలకు ధన్యవాదాలు. భారతదేశానికి వచ్చిన ప్రతిసారీ వ్యక్తిగా నేనెంతో ఎదిగాను. భారతీయులు అందరితో పాటు మా కుటుంబం అంతా గణతంత్ర వేడుకలను జరుపుకుంటోంది. భారతీయుల హక్కులను కాపాడుతున్న రాజ్యాంగాన్ని మేమెంతో గౌరవిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు.

Primary Sidebar

తాజా వార్తలు

ఆ డైరెక్టర్ వల్ల ఇబ్బంది పడ్డాను!

తానా సభల్లో ఇళయారాజా కచేరి!

నేను అలా అనలేదు..అర్థాలు మార్చకండి!

కోరమాండల్ ప్రమాదంపై మోడీకి కాంగ్రెస్ సూటి ప్రశ్నలు

జీవితం చాలా చిన్నది..టైం అయిపోగానే!

రైలు ప్రమాదం పై సోనూసూద్ సంచలన వ్యాఖ్యలు!

మావోయిస్ట్ అగ్రనేత మృతి!

సెగలు కక్కుతున్న సూరీడు..టెంపరేచర్ 46 డిగ్రీలు!

పెళ్లి చేసుకున్న రుతురాజ్‌!

రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేయాలి.. విపక్షాలు

అన్నీ తానై!

అమెరికాలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం!

ఫిల్మ్ నగర్

i was troubled by that director kriti shetty comments

ఆ డైరెక్టర్ వల్ల ఇబ్బంది పడ్డాను!

ilayaraja live concert at tana mahasabhalu

తానా సభల్లో ఇళయారాజా కచేరి!

megastar chiranjeevi on rumours of getting cancer

నేను అలా అనలేదు..అర్థాలు మార్చకండి!

actress anupama parameswaran interesting comments

జీవితం చాలా చిన్నది..టైం అయిపోగానే!

sonu sood reacts on odisha train accident

రైలు ప్రమాదం పై సోనూసూద్ సంచలన వ్యాఖ్యలు!

netizens fires on comedian rahul ramakrishna for his videos

ఈ సమయంలో ఇలాంటి వీడియోలా? కమెడియన్ పై నెటిజన్ల ఫైర్

megastar chiranjeevi shocking comments on cancer

నాకూ క్యాన్సర్ వచ్చింది.. మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్

తిరుపతిలో అంగరంగ వైభవంగా ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్...!?

తిరుపతిలో అంగరంగ వైభవంగా ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్…!?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap