• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » ముంబై పర్యటనలో మోడీ.. రెండు వందే భారత్ రైళ్లు రెడీ !

ముంబై పర్యటనలో మోడీ.. రెండు వందే భారత్ రైళ్లు రెడీ !

Last Updated: February 10, 2023 at 1:02 pm

ప్రధాని మోడీ శుక్రవారం ముంబైని సందర్శించి పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రెండు వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపనున్నారు. కేవలం నెల రోజుల్లో మోడీ ముంబైని విజిట్ చేయడం ఇది రెండోసారి. బీర్హన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన ముంబై పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా మొదట ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ నుంచి ముంబై-షోలాపూర్ వందే భారత్ ట్రెయిన్ ను, ఆ తరువాత ముంబై నుంచి అహ్మద్ నగర్ లోని సాయినగర్ షిర్డీని కలిపే రెండో హై స్పీడ్ రైలును ఆయన ప్రారంభించనున్నారు.

PM Modi to flag off two Vande Bharat trains from Mumbai today; city police ready with traffic regulations

ఈ రెండు రైళ్లకు పచ్చ జెండా ఊపడంతో ముంబై నుంచి నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్య మూడుకు, దేశంలో ఈ తరహా రైళ్ల సంఖ్య 10 కి పెరగనున్నాయి. మహారాష్ట్రలో తొలి వందే భారత్ రైలు ముంబైని, గుజరాత్ లోని గాంధీనగర్ ని కలిపింది.

ఇక కురార్-మలాద్, వకోలా-కుర్లా ప్రాంతాల్లో రెండు వెహిక్యులర్ అండర్ పాస్ మార్గాలను కూడా మోడీ ప్రారంభిస్తారు. అంధేరీలో సైఫీ అకాడమీ కొత్త క్యాంపస్ ను ఆయన ప్రారంభిస్తారని, ముంబైలో మొత్తం 38 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని అధికారవర్గాలు తెలిపాయి.

ప్రధానంగా రెండో వందే భారత్ రైలు మహారాష్ట్రలోని నాసిక్ తో బాటు త్య్రంబకేశ్వర్, సాయి నగర్ షిరిడి, శనిసింగపూర్ పుణ్య కేత్రాలను కలుపుతుందని ఈ వర్గాలు వివరించాయి. ప్రధాని మోడీ పర్యటనను పురస్కరించుకుని ముంబైలోని అనేక చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

Primary Sidebar

తాజా వార్తలు

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాము విషాన్ని నోటితో తీసి తల్లిని కాపాడుకున్న కూతురు…!

ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ..!

చైనాలో మరణ మృదంగానికి జిన్ పింగ్ వైఫల్యమే కారణమా..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

వాడిపోయిన ఆకుకూరలకు రసాయనాల రెన్యువల్…వీడియో వైరల్… !

బీజేపీ, జనసేన మధ్య దోస్తీ ముగిసినట్టేనా… !

ఫిల్మ్ నగర్

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ....!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ ...ఎందుకబ్బా...!?

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై....నటి హేమ కంప్లైంట్ ..!

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్...చేజార్చుకున్న కోహ్లీ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్....!?

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

తగ్గని‘నాటు నాటు’ఫీవర్...ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం ...!

తగ్గని‘నాటు నాటు’ఫీవర్…ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం …!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap