• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » నెహ్రూ మతోన్మాదా..?

నెహ్రూ మతోన్మాదా..?

Last Updated: February 6, 2020 at 6:57 pm

పౌరసత్వ చట్టంలో ముస్లింలపై వివక్ష చూపుతున్నారంటూ కాంగ్రెస్ చేసే ఆరోపణలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్ సభలో తీవ్రంగా విరుచుకుపడ్డారు. జవహర్ లాల్ నెహ్రూ, దేశ విభజన, 1975 ఎమర్జెన్సీ, 1984 సిక్కుల అల్లర్ల అంశాలను ప్రస్తావించారు. పౌరసత్వ చట్టంపై నిరసనలకు ప్రజలను రెచ్చగొడుతున్నారని నిందిస్తూ కాంగ్రెస్, వామపక్షాలను నిందిస్తూ….చట్టంతో భారతీయులు, మైనార్టీల ప్రయోజనాలకు ఎలాంటి హాని కలగదని పునరుద్ఘాటించారు.

లోక్ సభలో రాష్రపతి ప్రసంగంపై చర్చ సందర్బంగా ప్రధాన మంత్రి సమాధానమిస్తూ…మన జాతి నిర్మాతల కలలను సాకారం చేయడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే కాంగ్రెస్ సమస్యలు సృష్టిస్తుంది. విభజన అనంతరం పాకిస్థాన్ లోని మైనార్టీల కోసం మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏం చేశాడో ప్రధాని వివరించాడు. ” ఇండియాకు ప్రధాన మంత్రి కావాలనే ఒకరి కోరిక మేరకు ఇండియా మ్యాప్ లో గీత గీసి రెండుగా విభజించారు. విభజన తర్వాత పాకిస్థాన్ లో హిందువులు, సిక్కులు, ఇతర మైనార్టీలను ఊహించని రీతిలో హింసించారు.

1950 లో నెహ్రూ-లియాఖత్ అలీ ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ లో మైనార్టీలపై ఎలాంటి వివక్ష ఉండదని ఉంది. ” నెహ్రూ లాంటి ఒక పెద్ద సెక్యులరిస్ట్…పెద్ద దార్శనికుడు…ఆయన మీరు అనుకునే అన్నీ…అలాంటి వ్యక్తి మైనార్టీలు అనకుండా పౌరులందరికీ అని ఎందుకు ఒప్పందంలో చేర్చలేదు..? దానికి ఏదో కారణం ఉండి ఉంటుంది” అంటూ కాంగ్రెస్ ను విమర్శించారు.

విభజన తర్వాత ఇరు దేశాల్లోని మైనార్టీల వలసలకు సంబంధించిన అంశంపై నాటి ఇండియా-పాకిస్థాన్ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రు-లియాఖత్ అలీల మధ్య ఒప్పందం జరిగింది.హిందూ శరణార్దులను, ముస్లిం వలసదారులను వేర్వేరుగా చూడమంటూ నెహ్రూ అస్సాం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. తూర్పు పాకిస్థాన్ లో అధికారులు హిందువులపై ఒత్తిడి తెస్తున్నట్టు 1953 లో నెహ్రూ లోక్ సభలో చెప్పారు. తన దగ్గర డాక్యుమెంట్లున్నాయి. వీటన్నింటితో నెహ్రూ మతోన్మాదా..? నాకు తెలుసు కోవాలనుంది..? హిందూ, ముస్లింలను వివక్ష చూపారా..? ఆయన హిందూ దేశం కోరుకున్నారా అంటూ కాంగ్రెస్ సభ్యులను ప్రశ్నించారు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ప్రభుత్వాన్ని నడిపిస్తోంది కేసీఆర్ కాదు!

జోక్.. బీజేపీకి టీఆర్ఎస్ పోటీనా?

వేలు విడిచిన మేనమామ అంటే ఎవరు…?

మోడీ షెడ్యూల్.. మినిట్ టు మినిట్!

ముర్ముకే ఛాన్స్.. కాంగ్రెస్ కు షాకిచ్చిన దీదీ

పేదల ఇళ్లు కూల్చిన టీఆర్ఎస్ నేతలు

భక్తజనసంద్రం.. పూరీ క్షేత్రం..కన్నులపండువగా రథోత్సవం

తెలంగాణ నుంచి మోడీ పాఠాలు నేర్చుకోవాలి… కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

కర్పూరం ఎలా తయారు చేస్తారు…? తినే కర్పూరం ఎలా ఉంటుంది…?

ఇకపై ఆ నీటి వినియోగానికి అనుమతులు తప్పనిసరి…!

షిండేను అందుకే సీఎం చేశారా…!

ఇకపై నా టార్గెట్ అదే – రాజమౌళి

ఫిల్మ్ నగర్

ఇకపై నా టార్గెట్ అదే - రాజమౌళి

ఇకపై నా టార్గెట్ అదే – రాజమౌళి

నితిన్ సినిమాకు రూ.30 కోట్లు కావాలంట?

నితిన్ సినిమాకు రూ.30 కోట్లు కావాలంట?

నాని దసరా మూవీ అప్ డేట్స్ ఇవే

నాని దసరా మూవీ అప్ డేట్స్ ఇవే

అల్లూరి.. శ్రీవిష్ణు కెరీర్ లోనే భారీ యాక్షన్ డ్రామా

అల్లూరి.. శ్రీవిష్ణు కెరీర్ లోనే భారీ యాక్షన్ డ్రామా

పక్కా కమర్షియల్...ఇది చాలా కమర్షియల్ గురూ!! రివ్యూ

పక్కా కమర్షియల్…ఇది చాలా కమర్షియల్ గురూ!! రివ్యూ

ఇస్మార్ట్ బ్యూటీ.. ఇక సినిమాల‌కు దూర‌మేనా..?

ఇస్మార్ట్ బ్యూటీ.. ఇక సినిమాల‌కు దూర‌మేనా..?

సైబ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో క‌న్న‌డ న‌టి ప‌విత్రాలోకేష్..!

సైబ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో క‌న్న‌డ న‌టి ప‌విత్రాలోకేష్..!

ఓటీటీలోకి మేజ‌ర్ వ‌చ్చేది..ఎప్ప‌టినుండంటే..?

ఓటీటీలోకి మేజ‌ర్ వ‌చ్చేది..ఎప్ప‌టినుండంటే..?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)