• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Hyderabad » దక్షిణ మధ్య రైల్వే జోన్‌.. రైల్వే విద్యుదీకరణకు రంగం సిద్ధం

దక్షిణ మధ్య రైల్వే జోన్‌.. రైల్వే విద్యుదీకరణకు రంగం సిద్ధం

Last Updated: April 4, 2022 at 2:16 pm

దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యుదీకరణ పనులను వేగవంతంగా చేపట్టారు. ముఖ్యంగా చివరి దశలలో ఉన్న పనులపై ప్రత్యేక దృషి పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తం 770 రూట్ కిలోమీట‌ర్ల రైల్వే విద్యుదీకరణ పనులు పూర్తి చేసిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. అయితే.. ఇది జోన్‌ చరిత్రలోనే ఆల్‌టైమ్‌ రికార్డు అని అంటున్నారు నిపుణులు.

ఈ మిషన్‌ ఎలక్ట్రిఫికేషన్ కు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రత్యేక దృష్టి సారించడంతో.. 2021- 22 సంవత్సరంలో తన నెట్‌వర్క్‌ పరిధిలో మునుపెన్నడూ లేనివిధంగా విద్యుదీకరణ పనులను పూర్తి చేసింది దక్షిణ మధ్య రైల్వే. కాగా.. తెలంగాణలో 326 కిమీలు, ఆంధ్రప్రదేశ్‌లో 331 కిమీలు, మహారాష్ట్రóలో 87 కిమీలు, కర్ణాటకలో 27 కిమీలు ఉన్న‌ట్టు స్ప‌ష్టం చేశారు.

రైల్వే లైన్ల విద్యుదీకరణతో రైలు ఇంజన్‌ మార్పు చేయవలసిన అవసరం లేకపోవడంతో.. సెక్షనల్‌ సామర్థ్యం మెరుగుప‌డుతోందని వెల్ల‌డించారు. ఈ సెక్షన్లలో మరిన్ని రైళ్లను నడిపించడానికి అవకాశాలు పెరుగుతాయంటున్నారు. విద్యుదీకరణ పనుల నిర్వహణలో అంకితభావంతో శ్రమించిన జోన్‌ సిబ్బంది, అధికారుల బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్ అరుణ్‌ కుమార్‌ జైన్‌ ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత ప్రాజెక్టుల విద్యుదీకరణ పనులలో రైల్వే.. రైల్వే విద్యుదీకరణ సిబ్బంది సమన్వయంతో సహాయ సహకారాలను అందిపుచ్చుకోవడంపై కూడా జనరల్‌ మేనేజర్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్‌లో అధిక భాగం విద్యుదీకరించబడిరదని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఈ జోన్‌ 100 శాతం విద్యుదీకరణను సాధించడంలో తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అరుణ్‌ కుమార్‌ జైన్‌.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

కేసీఆర్ మద్యం.. ఆరోగ్యానికి హానికరం!

రాకీబాయ్ లా మారాడు.. ఆస్పత్రిలో చేరాడు!

వేలేరు పీఎస్ నుంచి మల్లన్న విడుదల

వంద నాణెంపై ఎన్టీఆర్ ఫోటో.. ఆర్బీఐతో చ‌ర్చిస్తున్నాం..!

చెప్పేదొక‌టి.. చేసేదొక‌టి..!

చ‌దువు రాని వారికేం తెలుసు.. ప‌రీక్ష‌ల విలువ‌..!

నువ్వా..నేనా ! టఫ్ టైటాన్స్.. రఫ్ రాయల్స్

భార‌త తీరంలో.. విహార నౌక..!

సావర్కర్ బయోపిక్… అదిరిపోయిన ఫస్ట్ లుక్..!

బ్రేకింగ్‌… మల్లన్న అరెస్ట్‌

టీఆర్‌ఎస్‌ లో ముసలం.. మంత్రి పనేనా?

కలెక్టరేట్ ఎదుట కాళేశ్వరం బాధితుల ఆందోళన..చివరకు!

ఫిల్మ్ నగర్

kgf 2 dialogues

రాకీబాయ్ లా మారాడు.. ఆస్పత్రిలో చేరాడు!

సావర్కర్ బయోపిక్... అదిరిపోయిన ఫస్ట్ లుక్..!

సావర్కర్ బయోపిక్… అదిరిపోయిన ఫస్ట్ లుక్..!

అర్జున్ రెడ్డి.. త్వ‌ర‌లో రెండ‌వ భాగం..!

అర్జున్ రెడ్డి.. త్వ‌ర‌లో రెండ‌వ భాగం..!

డ్రెస్ తో తంటాలు.. ఇమేజ్ ఢమాల్..!

డ్రెస్ తో తంటాలు.. ఇమేజ్ ఢమాల్..!

ఒక్క విమర్శ తట్టుకోలేవా రావిపూడి!

ఒక్క విమర్శ తట్టుకోలేవా రావిపూడి!

త్రివిక్రమ్ ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు

త్రివిక్రమ్ ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు

కరోనా తర్వాత అతి తక్కువ టికెట్ రేట్లు ఇవే

కరోనా తర్వాత అతి తక్కువ టికెట్ రేట్లు ఇవే

ఎఫ్4 ప్రాక్టికల్ గా వర్కవుట్ అవుతుందా?

ఎఫ్4 ప్రాక్టికల్ గా వర్కవుట్ అవుతుందా?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)