• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » ప్రైవేటు బస్సు బోల్తా.. ప్రమాద సమయంలో 34 మంది ప్రయాణికులు

ప్రైవేటు బస్సు బోల్తా.. ప్రమాద సమయంలో 34 మంది ప్రయాణికులు

Last Updated: April 9, 2022 at 11:04 am

చాలా వరకు రోడ్డు ప్రమాదాలు రాత్రి సమయంలో లేదా తెల్లవారుజామున జరుగుతుంటాయి. డ్రైవర్ల తీవ్ర అలసట, నిద్రలేమి కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా 20 మంది ఆస్పత్రి పాలయ్యారు. అయితే, ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళ్లితే.. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శనివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. హనుమాన్‌పేట వద్ద అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై.. బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆరంజ్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్‌ నుంచి బాపట్లకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అంబులెన్స్‌, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. డ్రైవరు నిద్ర మత్తు కారణంగానే బస్సు అదుపుతప్పి ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

ప్రమాదం సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు చికిత్స అందుతుందని.. పలువురికి తీవ్రగాయలయ్యాయని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

https://tolivelugu.com/wp-content/uploads/2022/04/whatsapp-video-2022-04-09-at-73709-am.mp4

Primary Sidebar

తాజా వార్తలు

ఇళ్లకే కాదు వాకిళ్లు,ఖాళీ స్థలాలకు పరిహారం ఇవ్వాల్సిందే

నా తండ్రి తర్వాత అంతటి మార్గదర్శి కేసీఆర్….!

లిక్కర్ స్కాం కేసు.. ఛార్జ్ షీట్‌ లో ముఖ్యమంత్రి పేరు..!

రొంపిచర్ల కాల్పుల ఘటనలో నలుగురి అరెస్ట్….!

ఆ పార్టీల మధ్య దూరం పెరుగుతోందా… ఆ పోస్టర్ దేనికి సంకేతం…!

దేవుడు చెప్పాడని డైవర్స్ కి అప్లై చేసాడో మహానుభావుడు…!

మళ్లీ చెడిందా..? రేవంత్ పై కోమటిరెడ్డి కంప్లయింట్..!

అదానీ వివాదం.. రేపటికి పార్లమెంట్ వాయిదా

108 రకాలతో కొత్త అల్లుడికి పసందైన విందు..!

లోకేష్ పాదయాత్ర..పలమనేరులో ఉద్రిక్తత

మోసం చేసిపోతారని ఎన్నడూ అనుకోలేదు!

సువాసనలు వెదజల్లే బాంబు.. ముట్టుకుంటే అంతే సంగతులు !

ఫిల్మ్ నగర్

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన  విజయ్ దేవరకొండ,రష్మిక..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ,రష్మిక..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap