• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » International » క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల భేటీ.. చైనా అసహనం

క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల భేటీ.. చైనా అసహనం

Last Updated: March 3, 2023 at 9:40 pm

భారత్ వేదికగా జీ-20 సమావేశాల్లో భాగంగా ఢిల్లీకి వచ్చిన క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. మంత్రి జైశంకర్ అధ్యక్షతన క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం అయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషీ, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వోంగ్ హాజరయ్యారు. ఈ భేటీలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు.

China slams Quad meeting held in New Delhi; opposes exclusivity - The Hindu

ఈ సందర్భంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా క్వాడ్ వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేస్తున్నట్లు విదేశాంగ మంత్రులు ప్రకటించారు. కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన చర్యలను అన్వేషించేందుకు ఈ క్వాడ్ వర్కింగ్ గ్రూప్ పని చేయనున్నట్లు తెలిపారు.

వ్యూహాత్మకంగా కీలక మన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, శాంతి కొనసాగించాలని.. చట్టాలు, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత కాపాడాలని.. భేటీ తర్వాత 4 దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.

కాగా భారత్ లో జీ20 భేటీకి చైనా విదేశాంగ మంత్రి కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే క్వాడ్ దేశాలు భేటీ కావడంపై చైనా మండిపడింది. దేశాల మధ్య పరస్పర విశ్వాసం ప్రాంతీయ స్థిరత్వానికి దోహదం చేయాలని పేర్కొంది. దేశాల మధ్య జరిగే చర్చలు శాంతి, అభివృద్ధిని కొనసాగించే విధంగా ఉండాలని పేర్కొంది. దీని కోసం ఆయా దేశాలు మరింత సహకారం అందించాలని చైనా భావిస్తోందని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

అభిమానులను అలరిస్తున్న ఆదిపురుష్ అప్ డేట్ …!

మరో మాలీవుడ్ రీమేక్ కి… సై అంటున్న షాహిద్ కపూర్..!

రైళ్లే కదాని రాళ్లు విసిరితే శిక్ష ఏరేంజ్ లో ఉంటుందో తెలుసా..!

దేశంలోనే తొలిసారిగా న్యాయవ్యవస్థలోకి అడుగుపెట్టిన చాట్ జీటీపీ…!

రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా జంట ఓ ఇంటిదవుతుందట…!

నల్లకోటులో రవితేజ నటవిశ్వరూపం ‘రావణాసుర’..ట్రైలర్ టెర్రిఫిక్ గా ఉంది..!

కాంగ్రెస్ లో బయట పడిన అంతర్గత కుమ్ములాటలు..!

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా… వరల్డ్ రికార్డ్ కొట్టిందంట..!

లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాపై విపక్షాల అవిశ్వాస తీర్మానం ?

30 రోజుల పాటు ‘జై భారత్ సత్యాగ్రహం’.. పోరాటాన్ని ఉదృతం చేస్తున్న కాంగ్రెస్..!

ఆస్కార్ తర్వాత మన కీరవాణి మంచం దిగటం లేదట…కారణం ఏంటంటే..!?

అనర్హత కేసులో ఎన్సీపీ నేత.. రేపు సుప్రీం విచారణ

ఫిల్మ్ నగర్

అభిమానులను  అలరిస్తున్న  ఆదిపురుష్  అప్ డేట్ ...!

అభిమానులను అలరిస్తున్న ఆదిపురుష్ అప్ డేట్ …!

మరో మాలీవుడ్ రీమేక్ కి... సై అంటున్న షాహిద్ కపూర్..!

మరో మాలీవుడ్ రీమేక్ కి… సై అంటున్న షాహిద్ కపూర్..!

రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా  జంట  ఓ ఇంటిదవుతుందట...!

రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా జంట ఓ ఇంటిదవుతుందట…!

నల్లకోటులో రవితేజ నటవిశ్వరూపం ‘రావణాసుర’..ట్రైలర్  టెర్రిఫిక్ గా  ఉంది..!

నల్లకోటులో రవితేజ నటవిశ్వరూపం ‘రావణాసుర’..ట్రైలర్ టెర్రిఫిక్ గా ఉంది..!

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా... వరల్డ్ రికార్డ్  కొట్టిందంట..!

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా… వరల్డ్ రికార్డ్ కొట్టిందంట..!

ఆస్కార్ తర్వాత మన కీరవాణి మంచం దిగటం లేదట...కారణం ఏంటంటే..!?

ఆస్కార్ తర్వాత మన కీరవాణి మంచం దిగటం లేదట…కారణం ఏంటంటే..!?

మల్టీస్టారర్లో మరోసారి మెరవనున్న మాస్ మహరాజా...!?

మల్టీస్టారర్లో మరోసారి మెరవనున్న మాస్ మహరాజా…!?

mega daughter in law upasana baby bump photos goes viralin social media

బేబి బంప్‌ తో ఉపాసన..అందరి అనుమానాలు తీరినట్లేనా?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap