• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » ప్రతిపక్ష నేతలు దొంగల్లా కనిపిస్తున్నారా? కేసీఆర్ పై రేవంత్ ఫైర్

ప్రతిపక్ష నేతలు దొంగల్లా కనిపిస్తున్నారా? కేసీఆర్ పై రేవంత్ ఫైర్

Last Updated: January 10, 2022 at 1:16 pm

ప్రభుత్వం తెచ్చిన 317 జీవోను ఉద్యోగ, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు తీవ్ర ఆవేదనతో చనిపోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బీంగల్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సరస్వతి 317 జీవోను వ్యతిరేకిస్తూ సూసైడ్ చేసుకున్నారు.

కేసీఆర్ రాజకీయ కుతంత్రపు వ్యూహంలో, 317 జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం రాస్తోంది.దానికి తాజా ఉదంతం ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బేతల సరస్వతి ఆత్మహత్య.
ఉద్యోగుల కేటాయింపు,బదిలీల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవో ఉంది.
317 జీవో రద్దు కోసం ప్రభుత్వం పై పోరాడుదాం. pic.twitter.com/EizGebVKcU

— Revanth Reddy (@revanth_anumula) January 9, 2022

Advertisements

సరస్వతి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కారును పోలీసులు ఛేజ్ చేసి కమ్మర్ పల్లి దగ్గర అడ్డుకున్నారు. ఆయన్ను అరెస్ట్ చేశారు.

జీవన్ రెడ్డి అరెస్ట్ ను ఖండించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రజా సమస్యలపై స్పందించే ప్రతిపక్ష నేతలు కేసీఆర్ కు దొంగల్లా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. పోలీసులు విపక్ష నేతలను వెంటాడి అరెస్ట్ చేయడాన్ని ఎలా సమర్ధించుకుంటారని నిలదీశారు.

బాధిత కుటుంబాలను పరామర్శించడం ఏమైనా నేరమా? ప్రభుత్వ తప్పులను ప్రశ్నించడం ప్రజలు, రాజ్యాంగం ప్రతిపక్ష నేతలకు ఇచ్చిన హక్కని గుర్తు చేశారు రేవంత్. కేసీఆర్ దుర్మార్గ పాలన హద్దులు మీరుతోందన్న ఆయన.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Primary Sidebar

తాజా వార్తలు

పాలు ఎక్కువ తాగితే కిడ్నీలు పాడవుతాయా…?

ఫోన్ బ్యాటరీ ఎక్కువ రోజులు రావాలంటే ఏం చేయాలి…?

ఓవ‌ర్ టూ కేశినేని..! సేమ్ ప్లేస్..ఓనర్ డిఫరెంట్ !!

38 ఏళ్ల త‌రువాత‌..!!

నా జీవితంలో డబ్బు కంటే విలువైనవి చాలా ఉన్నాయి…!

ప్రధానే శత్రువయ్యాడు..వికారాబాద్ సభలో కేసీఆర్ నిప్పులు

వరంగల్ సీపీ కి బండి సంజయ్ వార్నింగ్

అణుయుద్దం జరిగితే… !!

గులాబీ నేతల గన్ పిచ్చి.. డీజీపీకి ఫిర్యాదు!

కలెక్టరేట్ ప్రారంభం.. కేసీఆర్ కు నిరసన సెగలు

ఆనంద్ మహీంద్రాకు హిమన్షు అదిరిపోయే రిప్లై

బీసీసీఐ మాజీ సెక్రటరీ మృతి…!

ఫిల్మ్ నగర్

కార్తికేయ దెబ్బ‌కి బోర్లా ప‌డిన బాలీవుడ్!!

కార్తికేయ దెబ్బ‌కి బోర్లా ప‌డిన బాలీవుడ్!!

శింగ‌న‌మ‌ల‌లో స‌లార్ డైరెక్ట‌ర్‌!!

శింగ‌న‌మ‌ల‌లో స‌లార్ డైరెక్ట‌ర్‌!!

ఇది కదా డీల్ అంటే.. ఉన్నఫలంగా రూ. 70 కోట్లు

ఇది కదా డీల్ అంటే.. ఉన్నఫలంగా రూ. 70 కోట్లు

బింబిసార మాస్.. తొలిసారి రూ.50 కోట్ల క్లబ్ లోకి..!

బింబిసార మాస్.. తొలిసారి రూ.50 కోట్ల క్లబ్ లోకి..!

నితిన్ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ ఇంతే..!

నితిన్ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ ఇంతే..!

కార్తికేయ 2.. మరో కశ్మీర్ ఫైల్స్ అవుతుందా?

కార్తికేయ 2.. మరో కశ్మీర్ ఫైల్స్ అవుతుందా?

ఆది సాయికుమార్ నుంచి మరో విశ్వప్రయత్నం

ఆది సాయికుమార్ నుంచి మరో విశ్వప్రయత్నం

సలార్ షాకింగ్ అప్డేట్ వచ్చేసిందోచ్

సలార్ షాకింగ్ అప్డేట్ వచ్చేసిందోచ్

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)