• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » ‘కోలుకుంటున్నా’ .. యాక్సిడెంట్ తర్వాత తొలిసారిగా ట్వీట్

‘కోలుకుంటున్నా’ .. యాక్సిడెంట్ తర్వాత తొలిసారిగా ట్వీట్

Last Updated: January 16, 2023 at 7:58 pm

డిసెంబరు 30 న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ .. 18 రోజుల తరువాత తొలిసారిగా ట్వీట్ చేశాడు. తన సర్జరీ విజయవంతమైందని, కోలుకుంటున్నానని,ఇకపై వచ్చే ప్రతి సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నాడు. తనకు అన్ని విధాలుగా అండగా నిలిచిన బీసీసీఐ, జై షా, ప్రభుత్వ అధికారులకు, తన శ్రేయోభిలాషులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నాడు. వీరంతా తనకెంతో సపోర్ట్ నిచ్చారన్నాడు. వీరికి తన హృదయాంతరాళం నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నాడు. మీ ప్రోత్సాహంతో మిమ్మల్నందరినీ మళ్ళీ ఫీల్డ్ లో చూడాలనుకుంటున్నా అన్నాడు.

 

Rishabh Pant tweets days after horrific car accident: Surgery was a  success, ready for the challenges ahead - India Today

 

18 రోజుల క్రితం ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయ రహదారిలో రూర్కీ వద్ద ఘోర కారు ప్రమాదానికి గురైన పంత్ మొదట డెహ్రాడూన్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆనాడు ఇతని మోకాలికి, నుదుటిపైనా, వీపు భాగంలో గాయాలయ్యాయి. అయితే మరింత మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక విమానంలో అతడిని ముంబై తరలించారు.

ఈ నగరంలోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో పంత్ మోకాలికి సర్జరీ చేశారు. ఇది జయప్రదమైనట్టు ఇటీవల డాక్టర్లు ప్రకటించారు. ఇక రిషబ్ పంత్ ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాడన్నది ఇంకా స్పష్టం కాలేదు. అలాగే క్రికెట్ కి తిరిగి ఎప్పుడు ‘చేరువ’ అవుతాడన్నది కూడా తెలియాల్సి ఉంది.

2023 ఐపీఎల్ లో పంత్ ఆడజాలడని ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ధృవీకరించాడు అలాగే వచ్చే నెలలో ఆస్ట్రేలియాపై జరిగే గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ కి సంబంధించి భారత జట్టులో కూడా పంత్ లేడన్నారు. డాక్టర్లు కూడా పంత్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా కొంతకాలం పడుతుందని ఇటీవల పేర్కొన్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

డ్రైనేజీ పనులు చేస్తుండగా గోడ కూలి ఇద్దరు మృతి!

ఓరి వీడి భయం బంగారం గానూ…అమ్మాయిల్ని చూసి..!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

కేసీఆర్ కు షూ చూపిస్తూ షర్మిల సవాల్

ఆయన బదిలీపై సంబరాలు..ఈయన బదిలీ వద్దంటూ నిరసనలు!

శ్రీకాకుళంలో వింత డ్రోన్‌ కలకలం!

నగరానికి చేరుకున్న యువ క్రికెటర్లు!

రంగంలోకి దిగిన ఆర్బీఐ.. స్థానిక బ్యాంకులతో టచ్ !

నగ ఎత్తుకెళ్ళిన నాటీ ఎలుక…!

దాని పై దృష్టి పెడితే భారత్ నెం.1

ఎలాంటి విచారణ అయినా సిద్ధమే!

ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు

ఫిల్మ్ నగర్

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన  విజయ్ దేవరకొండ,రష్మిక..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ,రష్మిక..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap