• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » Telangana » నిబంధనలకు నీళ్లు… గాల్లో కలుస్తున్న ప్రాణాలు…!

నిబంధనలకు నీళ్లు… గాల్లో కలుస్తున్న ప్రాణాలు…!

Last Updated: January 1, 2023 at 4:28 pm

మృత్యువు బండ రాయి రూపంలో దూసుకు వచ్చింది. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల పాలిట యమపాశమైంది. ఎనిమిది మంది ప్రాణాలను బలితీసుకుని విషాదాన్ని మిగిల్చింది. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై తీవ్ర చర్చ నడుస్తోంది.

నిబంధనల పట్ల నిర్లక్ష్యం, కొరవడిన అధికారుల తనిఖీలు కలగలిపి ఈ ప్రమాదానికి దారి తీశాయని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. నిబంధనల ప్రకారం గ్రానైట్ కంపెనీ నుంచి బయటకు పంపే ముందే రాయిని డ్రెస్సింగ్ చేయాల్సి వుండగా అలా చేయలేదని తెలిసిపోతోంది.

డ్రెస్సింగ్ చేసి వుంటే సున్నితంగా ఉండి లారీలో నుంచి రాయి జారిపడేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. సాధారణంగా పన్నులు ఎగ వేసేందుకు ఎక్కువగా ఇలా చేస్తుంటారని అంటున్నారు. అయితే వీటిపై ప్రభుత్వ అధికారులు తనిఖీలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

తనిఖీలు లేకపోవడంతో గ్రానైట్ కంపెనీలు ఇష్టారాజ్యంగా బండరాళ్లను తరలిస్తున్నాయని, చివరకు ప్రమాదాలకు కారణాలవుతున్నాయని మండిపడుతున్నారు. గతంలో కూడా కొన్ని జిల్లాలో ఇలాంటి ఘటనలు జరిగాయని,అయినప్పటికీ అధికారులు ఇంకా కండ్లు తెరవడం లేదంటున్నారు.

అధికారుల నిర్లక్ష్యం వల్ల అటు ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోందని, ఇటు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు లారీల్లో ఓవర్ లోడ్ చేస్తున్నారని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు, నిబంధనలు పాటించడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు తనిఖీలు నిర్వహించి అటు ప్రభుత్వ ఆదాయాన్ని, ఇటు ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా…!

ఆ లేఖ నకిలీది… క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం…!

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

అగ్ని ప్రమాదం పై నిజనిర్ధారణకు అఖిలపక్ష బృందాన్ని అనుమతించాలి!

యాదాద్రీశ్వరుడిని దర్శించుకున్న గవర్నర్

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

నూతన సెక్రటేరియట్ వెనుక భాగంలో అగ్నిప్రమాదం…!

కళాతపస్వికి ”ఎస్‌” అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

ప్రతిపక్ష పార్టీల అత్యవసర సమావేశానికి ఖర్గే పిలుపు…!

తొందరపాటు వల్లే అగ్ని ప్రమాదం: బండి!

నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు..!

బీబీసీ డాక్యుమెంటరీ బ్యాన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ…!

ఫిల్మ్ నగర్

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

కళాతపస్వికి ''ఎస్‌'' అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

కళాతపస్వికి ”ఎస్‌” అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap