• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Crime » రూ.వెయ్యి కోట్ల కమాండ్ సెంటర్ ఆ వ్యక్తిని కాపాడిందా?

రూ.వెయ్యి కోట్ల కమాండ్ సెంటర్ ఆ వ్యక్తిని కాపాడిందా?

Last Updated: January 23, 2023 at 12:53 pm

హైదరాబాద్ లోని జియాగూడలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు చుట్టుముట్టి కత్తులతో, వేట కొడవళ్లతో అంత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయ్యాయి. ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా ఈ ఘటనపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలే రోడ్డుపై ఇంత దారుణ హత్య చోటుచేసుకుందా? రోడ్డు మీద అటుగా వెళ్తున్న వారు కూడా ఈ హత్యను ఆపలేకపోయారు.

మనమందరం స్వార్థపరులం.. అసలు ఏమీ పట్టించుకోకుండా ఎలా మారారు? రూ.వెయ్యి కోట్ల కమాండ్ సెంటర్ మనల్ని కాపాడుతుందని పాలకులు మనల్ని నమ్మించారు.

మనం మోసపోతూనే ఉన్నాం.. అంటూ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వం, పోలీసుల వైఫల్యంపై మండిపడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

Trigger warning❗️⚠️

Reportedly Jangam Sainath, (32) a resident of Koti was murdered in Jiyaguda #Hyderabad

The accused fled away, police are investigating the issue pic.twitter.com/I5vQRrXrLA

— Naveena Ghanate (@TheNaveena) January 22, 2023

Primary Sidebar

తాజా వార్తలు

ఎలాంటి విచారణ అయినా సిద్ధమే!

ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు

రైట్‌ హ్యాండ్ నుంచి లెఫ్ట్‌ హ్యాండ్‌!

రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

భద్రాచలంలో బూజు పట్టిన లడ్డూలు..మెమోలిచ్చిన ఈవో!

పార్లమెంటును తాకిన ‘అదానీ సెగ’.. మధ్యాహ్నం వరకు వాయిదా

ఇక పై చెప్పం.. మంత్రి సీరియస్ వార్నింగ్‌!

కూతురి స్నేహితురాలి మీదే కన్నేసి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

అయోధ్య రాముడి విగ్రహం కోసం నేపాల్ శాలిగ్రామ శిలలు

రేపటి నుంచి ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

ఫిల్మ్ నగర్

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన  విజయ్ దేవరకొండ,రష్మిక..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ,రష్మిక..!

ఇన్నాళ్ళకు సోషల్ మీడియాలో మెరిసిన సాయిపల్లవి... !!

ఇన్నాళ్ళకు సోషల్ మీడియాలో మెరిసిన సాయిపల్లవి… !!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap