• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » యాత్ర పేరుతో ప్రజలను సీఎం మోసం చేస్తున్నారు….!

యాత్ర పేరుతో ప్రజలను సీఎం మోసం చేస్తున్నారు….!

Last Updated: January 21, 2023 at 4:05 pm

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమాధాన్ యాత్ర పేరుతో ప్రజలను నితీశ్ కుమార్ మోసం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఈ యాత్ర వల్ల ప్రజలకు పెద్దగా ఒరిగేదేమీ లేదన్నారు.

గోపాల్ గంజ్ జిల్లాలోని బరౌలిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జేడీయూ నేత నితీశ్ కుమార్ గతంలో పలు యాత్రలు చేపట్టారని పేర్కొన్నారు. ఆ యాత్రల వల్ల రాష్ట్రంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు.

ఈ సమాధాన్ యాత్ర నితీశ్ కుమార్ కు 14వ యాత్ర అన్నారు. ఇప్పటి వరకు చేపట్టిన యాత్రలతో రాష్ట్రంలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఈ యాత్ర కేవలం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మాత్రమేనని మండిపడ్డారు. యాత్రలో తన అభిమాన మంత్రులు, బ్యూరోక్రాట్లతో సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావన్నారు.

భారత్ జోడో యాత్రలో పలు పార్టీల నేతలు పాల్గొంటున్నారు. అయితే ఆ యాత్రకు నితీశ్ కుమార్ హాజరు కాకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. దీన్ని బట్టి ఆయన నైజం ఏంటో తెలుస్తోందన్నారు. ప్రతి పక్షాల ఐక్యత గురించి ఆయన మాటలు అపహాస్యం అవుతున్నాయని పేర్కొన్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

అగ్ని ప్రమాదం పై నిజనిర్ధారణకు అఖిలపక్ష బృందాన్ని అనుమతించాలి!

యాదాద్రీశ్వరుడిని దర్శించుకున్న గవర్నర్

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

నూతన సెక్రటేరియట్ వెనుక భాగంలో అగ్నిప్రమాదం…!

కళాతపస్వికి ”ఎస్‌” అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

ప్రతిపక్ష పార్టీల అత్యవసర సమావేశానికి ఖర్గే పిలుపు…!

తొందరపాటు వల్లే అగ్ని ప్రమాదం: బండి!

నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు..!

బీబీసీ డాక్యుమెంటరీ బ్యాన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ…!

తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం…!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

ఫిల్మ్ నగర్

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

కళాతపస్వికి ''ఎస్‌'' అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

కళాతపస్వికి ”ఎస్‌” అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap