• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » ఉద్దవ్ ఠాక్రేకు షాక్… కాగడా గుర్తుపై హైకోర్టును ఆశ్రయించిన సమతా పార్టీ….!

ఉద్దవ్ ఠాక్రేకు షాక్… కాగడా గుర్తుపై హైకోర్టును ఆశ్రయించిన సమతా పార్టీ….!

Last Updated: October 16, 2022 at 11:53 am

శివసేన ఉద్దవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే వర్గాలకు కేటాయించిన నూతన గుర్తుల విషయంలో ఇంకా వివాదం కొనసాగుతోంది. తాజాగా ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఎన్నికల సంఘం కేటాయించిన కాగడా గుర్తుపై సమతా పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

సమతా పార్టీని దివంగత నేత జార్జి ఫెర్నాండేజ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లు 1994లో స్థాపించారు. సమతా పార్టీకి కాగడా గుర్తును కేటాయించారు. ఆ తర్వాత నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కొన్ని సీట్లు కూడా సాధించారు. కానీ తర్వాత మెజారిటీ సభ్యులు జేడీయూలో చేరారు. దీంతో పార్టీ గుర్తింపును కోల్పోయింది.

తమ పార్టీ గుర్తును ఉద్దవ్ వర్గానికి కేటాయించడంపై సమతా పార్టీ ఎన్నికల సంఘానికి కూడా లేఖలు రాసింది. కాగడా గుర్తును సమగా పార్టీకి రిజర్వ్ చేశారని ఆ పార్టీ అధ్యక్షుడు ఉదయ్ మండల్ అన్నారు. తమ పార్టీకి ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఉద్దవ్ ఠాక్రేకు ఆ గుర్తు కేటాయించడం సరికాదన్నారు.

భవిష్యత్ బిహార్‌ ఎన్నికల్లో సమతా పార్టీ నుంచి పోటీకి తాము సిద్దమవుతున్నట్టు ఆయన తెలిపారు. అందువల్ల తమకు కాగడా గుర్తు కావాలని ఆయన అన్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేసినప్పటికీ ఎన్నికల సంఘం స్పందించలేదన్నారు. అందువల్ల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్టు ఆయన తెలిపారు.

మరోవైపు సీఎం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీకి రెండు కత్తులు, డాలు గుర్తును కేటాయించారు. దీనిపై నాందేడ్‌కు చెందిన సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అది ఖల్సా గుర్తును పోలి వున్నట్టు వారు పేర్కొంటున్నారు.

ఈ మేరకు నాందేడ్ లోని సచ్ కంద్ గురుద్వారా బోర్డు మాజీ సెక్రటరీ రంజిత్ సింగ్ కమతేకర్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయించిన గుర్తు ఖల్సా కమ్యూనిటీకి చెందిన మత గుర్తును పోలి వుందని, అందువల్ల ఎన్నికల గుర్తుగా ఉపయోగించకూడదని కోరారు.

Primary Sidebar

తాజా వార్తలు

లొంగిపోయే ప్రసక్తే లేదు..అమృత్ పాల్ సింగ్

రిటైర్మెంట్‌ తీసుకునే ఉద్దేశం నాకు లేదు: గడ్కరీ!

బలగానికి మరింత బలమిచ్చిన బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్…!

నేనొక తెలివిలేని దద్దమ్మని …యస్ ఐయామ్ ఏ రియల్ డఫర్…!

మీడియాకే షాకిచ్చిన ‘హౌజ్ ఆఫ్ మంచుస్’…!

భూమి అందాల్ని అద్భుతంగా చిత్రించిన…ఓషన్ శాటిలైట్-3..!

ఆ దొంగలు బంగారం…కాజేసిన బంగారాన్ని రిటర్నిచ్చేసారు…కాకపోతే..!?

బోస్ …ఇది నీ గెలుపు కాదు..మన తెలుగువారందరిదీ….!

మందులపై 12 శాతం ధరలు పెంచడం దారుణం: మంత్రి హరీష్

ఏటీఎంలో కాచుకున్న పాము…ఎంటరైన మహిళకు షాకిచ్చిన స్నేక్…!

మహిళా జర్నలిస్టులకు గుడ్ న్యూస్

గ్రూప్-1 లీక్ వ్యవహారం.. ఆ యువతికి శాపంగా మారింది!!

ఫిల్మ్ నగర్

బలగానికి  మరింత  బలమిచ్చిన  బెస్ట్ ఫీచర్  ఫిల్మ్ అవార్డ్...!

బలగానికి మరింత బలమిచ్చిన బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్…!

నేనొక తెలివిలేని దద్దమ్మని ...యస్ ఐయామ్ ఏ రియల్ డఫర్...!

నేనొక తెలివిలేని దద్దమ్మని …యస్ ఐయామ్ ఏ రియల్ డఫర్…!

మీడియాకే షాకిచ్చిన ‘హౌజ్ ఆఫ్ మంచుస్’...!

మీడియాకే షాకిచ్చిన ‘హౌజ్ ఆఫ్ మంచుస్’…!

బోస్ ...ఇది నీ గెలుపు కాదు..మన తెలుగువారందరిదీ....!

బోస్ …ఇది నీ గెలుపు కాదు..మన తెలుగువారందరిదీ….!

బాలీవుడ్  ‘ఛత్రపతి’గా  బెల్లంకొండ శ్రీనివాస్...దుమ్ములేపుతున్న టీజర్..!

బాలీవుడ్ ‘ఛత్రపతి’గా బెల్లంకొండ శ్రీనివాస్…దుమ్ములేపుతున్న టీజర్..!

వాళ్ల తర్వాత రాహుల్ గాంధీయే.. యాక్టర్ రమ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వాళ్ల తర్వాత రాహుల్ గాంధీయే.. యాక్టర్ రమ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

'బలగం' మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత.. సర్కార్ ఆపన్న హస్తం

‘బలగం’ మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత.. సర్కార్ ఆపన్న హస్తం

g20 delegates in chandigharh dance to oscar winning naatu naatu

నాటునాటు స్టెప్పులేసిన జీ20 ప్రతినిధులు!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap