• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
Tolivelugu Latest Telugu Breaking News » National » మాజీ గవర్నర్ మృతి… ప్రధాని మోడీ సంతాపం…!

మాజీ గవర్నర్ మృతి… ప్రధాని మోడీ సంతాపం…!

Last Updated: January 8, 2023 at 7:57 pm

బీజేపీ సీనియర్ నేత, బెంగాల్ మాజీ గవర్నర్ కేషరీనాథ్ త్రిపాఠి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌ లో ప్రయాగ్ రాజ్ లోని తన నివాసంలో ఈరోజు ఆయన తుది శ్వాస విడిచారు. గత నెల రోజులుగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు.

గత నెల 8న బాతు రూంలో జారిపడ్డారు. దీంతో ఆయన చేయి విరిగింది. మూత్ర విసర్జన సరిగా లేకపోడం, సాధారణ బలహీనత వంటి కారణాలతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో వారం రోజులు పాటు ఆయన చికిత్స పొందారు. అనంతరం ఆయన్ని ఇంటికి తీసుకు వచ్చారు.

కేషరీనాథ్‌ త్రిపాఠి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కేషరీ నాథ్ త్రిపాఠికి రాజ్యాంగ సంబంధ విషయాల్లో గొప్ప ప్రావీణ్యం ఉందన్నారు. యూపీలో బీజేపీ నిర్మాణంలో ఆయన చాలా కీలకపాత్ర పోషించి రాష్ట్ర ప్రగతికి కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణ వార్త తెలిసి బాధపడ్డానన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు.

నవంబర్ 10, 1934న అలహాబాద్‌లో త్రిపాఠి జన్మించారు. జూలై 2014 నుండి జూలై 2019 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఆయన పనిచేశారు. త్రిపాఠి ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఆరుసార్లు ఆయన ఎన్నికయ్యారు. మూడు పర్యాయలు అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు.

Primary Sidebar

తాజా వార్తలు

ఆ లేఖ నకిలీది… క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం…!

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

అగ్ని ప్రమాదం పై నిజనిర్ధారణకు అఖిలపక్ష బృందాన్ని అనుమతించాలి!

యాదాద్రీశ్వరుడిని దర్శించుకున్న గవర్నర్

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

నూతన సెక్రటేరియట్ వెనుక భాగంలో అగ్నిప్రమాదం…!

కళాతపస్వికి ”ఎస్‌” అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

ప్రతిపక్ష పార్టీల అత్యవసర సమావేశానికి ఖర్గే పిలుపు…!

తొందరపాటు వల్లే అగ్ని ప్రమాదం: బండి!

నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు..!

బీబీసీ డాక్యుమెంటరీ బ్యాన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ…!

తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం…!

ఫిల్మ్ నగర్

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

కళాతపస్వికి ''ఎస్‌'' అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

కళాతపస్వికి ”ఎస్‌” అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap