Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)
గోదావరిలో మునిగిన బోటు నదీగర్భంలోని 250 అడుగుల లోతులో ఉన్నట్లు సోనార్ పరికరం ద్వారా గుర్తించారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఈ పరికరాన్ని ఇక్కడికి పంపించింది.