• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » విభజన సమస్యలు.. త్రిసభ్య కమిటీ తొలి భేటీలో కీలక అంశాలపై చర్చ..!

విభజన సమస్యలు.. త్రిసభ్య కమిటీ తొలి భేటీలో కీలక అంశాలపై చర్చ..!

Last Updated: February 17, 2022 at 9:14 pm

తెలుగు రాష్ట్రాల సమస్యలపై చర్చించేందుకు నియమించిన త్రిసభ్య కమిటీ తొలి భేటీ జరిగింది. విద్యుత్, బకాయిలు, ఆర్థిక వ్యవహారాలు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, సివిల్ సప్లై కార్పొరేషన్లపై చర్చించారు. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు తమ వాదనలు కమిటీకి వినిపించారు. ముఖ్యంగా ఐదు అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది.

ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల అంశంపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణకు రావాల్సిన రూ.12,532 కోట్లు ఇవ్వకుండా ఏపీ కోర్టుకు వెళ్లిందని తెలంగాణ తెలిపింది. కోర్టు కేసులను వెనక్కి తీసుకుంటే.. విద్యుత్ బకాయిల సమస్య పరిష్కారానికి తాము రెడీ అని చెప్పింది. పన్నులకు సంబంధించి విభజన చట్ట సవరణ అవసరం లేదని తెలిపారు.

తెలంగాణ వాదనతో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్​ కుమార్ ఏకీభవించగా… పన్నుల అంశం ద్వైపాక్షిక జాబితా నుంచి తొలగించేందుకు అంగీకారం కుదిరింది. అయితే.. ఏపీ నుంచి నగదు బకాయిలు వెంటనే వచ్చేలా చూడాలని తెలంగాణ కోరింది. దీనిపై పూర్తి వివరాలు పంపాలని సూచించారు ఆశిష్ కుమార్. కేంద్ర రాయితీలో తెలంగాణ వాటా చెల్లించేందుకు సిద్ధమని ఏపీ అధికారులు ప్రతిపాదించింది. దీనిపై అండర్ టేకింగ్ ఇచ్చేందుకు ఏపీ పౌరసరఫరాల సంస్థ సిద్ధమని ప్రకటించింది. ఏపీ అండర్ టేకింగ్, రాయితీ వాటా ఇస్తే రూ.354 కోట్ల చెల్లింపునకు తెలంగాణ పౌరసరఫరాల సంస్థ ఓకే చెప్పింది.

ఏపీ ఫైనాన్స్‌ కార్పొరేషన్ విభజనను ఏపీ సర్కార్ ఏకపక్షంగా చేసి ప్రతిపాదనలు పంపిందన్నారు తెలంగాణ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా 235 ఎకరాలకు సంబంధించి కోర్టును ఆశ్రయించిందని చెప్పారు. ప్రధాన కార్యాలయం కాని.. నానక్‌ రామ్‌ గూడలోని భవనంలో వాటా అడగడం సమంజసం కాదని తెలిపారు. వీటి కారణంగానే ఏపీఎస్‌ఎఫ్‌సీ విభజన పెండింగ్‌ లో పడిందన్నారు. కోర్టు కేసులు ఉపసంహరించుకుంటేనే విభజన ప్రక్రియలో ముందుకెళ్లాలని తమ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు వివరించారు తెలంగాణ అధికారులు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ఫైనల్ కు గుజరాత్.. క్వాలిఫయర్ మ్యాచ్ లో ఓడిపోయిన రాజస్థాన్!

15 వందలతో మొదలు పెట్టిన స్టార్ హీరోయిన్.. అగ్రిమెంట్ కాపీ వైరల్!

కోనసీమ కొట్లాట… ప్రభుత్వ వైఫల్యమన్న పవన్!

కోనసీమ.. రణసీమ.. రేపు మరో నిరసనకు పిలుపు

రాజ్యసభ స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

ప్రలోభాలతో అధికారం..టీఆర్ఎస్ సర్కార్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్

భగ్గుమంటున్న సూర్యుడు..గరిష్ట ఉష్ణోగ్రత ఎక్కడంటే?

మంత్రి ఇంటికి నిప్పు..అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత

త్వరలో పార్థసారథి ఫుల్ ఎపిసోడ్..వివరాలు సేకరిస్తున్నా: జగ్గారెడ్డి

కాక్ పిట్‌లో ఆ పని చేసిన పైలట్..ఉద్యోగం ఊస్ట్

రష్యా అధ్యక్షుడిపై హత్యాయత్నం..తృటిలో తప్పించుకున్న పుతిన్

కేసీఆర్‌ ను దింపేద్దాం.. రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం!

ఫిల్మ్ నగర్

15 వందలతో మొదలు పెట్టిన స్టార్ హీరోయిన్.. అగ్రిమెంట్ కాపీ వైరల్!

15 వందలతో మొదలు పెట్టిన స్టార్ హీరోయిన్.. అగ్రిమెంట్ కాపీ వైరల్!

మిస్టర్ పర్ ఫెక్ట్ తో నాకు సంబంధం లేదు

మిస్టర్ పర్ ఫెక్ట్ తో నాకు సంబంధం లేదు

రేణు దేశాయ్ తో పవన్.. వైరల్ అయిన పిక్

రేణు దేశాయ్ తో పవన్.. వైరల్ అయిన పిక్

నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన రాజమౌళి

నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన రాజమౌళి

రామ్ గోపాల్ వర్మపై ఛీటింగ్ కేసు

రామ్ గోపాల్ వర్మపై ఛీటింగ్ కేసు

అది ఫేక్ న్యూస్ - శివ నిర్వాణ

అది ఫేక్ న్యూస్ – శివ నిర్వాణ

పక్షులకు హై వోల్టేజ్ వైర్లపై కూర్చున్నా ఎందుకు షాక్ కొట్టదో తెలుసా ?

పక్షులకు హై వోల్టేజ్ వైర్లపై కూర్చున్నా ఎందుకు షాక్ కొట్టదో తెలుసా ?

థాంక్యూ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

థాంక్యూ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)