• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » విభజన సమస్యలు.. త్రిసభ్య కమిటీ తొలి భేటీలో కీలక అంశాలపై చర్చ..!

విభజన సమస్యలు.. త్రిసభ్య కమిటీ తొలి భేటీలో కీలక అంశాలపై చర్చ..!

Last Updated: February 17, 2022 at 9:14 pm

తెలుగు రాష్ట్రాల సమస్యలపై చర్చించేందుకు నియమించిన త్రిసభ్య కమిటీ తొలి భేటీ జరిగింది. విద్యుత్, బకాయిలు, ఆర్థిక వ్యవహారాలు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, సివిల్ సప్లై కార్పొరేషన్లపై చర్చించారు. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు తమ వాదనలు కమిటీకి వినిపించారు. ముఖ్యంగా ఐదు అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది.

ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల అంశంపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణకు రావాల్సిన రూ.12,532 కోట్లు ఇవ్వకుండా ఏపీ కోర్టుకు వెళ్లిందని తెలంగాణ తెలిపింది. కోర్టు కేసులను వెనక్కి తీసుకుంటే.. విద్యుత్ బకాయిల సమస్య పరిష్కారానికి తాము రెడీ అని చెప్పింది. పన్నులకు సంబంధించి విభజన చట్ట సవరణ అవసరం లేదని తెలిపారు.

తెలంగాణ వాదనతో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్​ కుమార్ ఏకీభవించగా… పన్నుల అంశం ద్వైపాక్షిక జాబితా నుంచి తొలగించేందుకు అంగీకారం కుదిరింది. అయితే.. ఏపీ నుంచి నగదు బకాయిలు వెంటనే వచ్చేలా చూడాలని తెలంగాణ కోరింది. దీనిపై పూర్తి వివరాలు పంపాలని సూచించారు ఆశిష్ కుమార్. కేంద్ర రాయితీలో తెలంగాణ వాటా చెల్లించేందుకు సిద్ధమని ఏపీ అధికారులు ప్రతిపాదించింది. దీనిపై అండర్ టేకింగ్ ఇచ్చేందుకు ఏపీ పౌరసరఫరాల సంస్థ సిద్ధమని ప్రకటించింది. ఏపీ అండర్ టేకింగ్, రాయితీ వాటా ఇస్తే రూ.354 కోట్ల చెల్లింపునకు తెలంగాణ పౌరసరఫరాల సంస్థ ఓకే చెప్పింది.

ఏపీ ఫైనాన్స్‌ కార్పొరేషన్ విభజనను ఏపీ సర్కార్ ఏకపక్షంగా చేసి ప్రతిపాదనలు పంపిందన్నారు తెలంగాణ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా 235 ఎకరాలకు సంబంధించి కోర్టును ఆశ్రయించిందని చెప్పారు. ప్రధాన కార్యాలయం కాని.. నానక్‌ రామ్‌ గూడలోని భవనంలో వాటా అడగడం సమంజసం కాదని తెలిపారు. వీటి కారణంగానే ఏపీఎస్‌ఎఫ్‌సీ విభజన పెండింగ్‌ లో పడిందన్నారు. కోర్టు కేసులు ఉపసంహరించుకుంటేనే విభజన ప్రక్రియలో ముందుకెళ్లాలని తమ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు వివరించారు తెలంగాణ అధికారులు.

Primary Sidebar

తాజా వార్తలు

కాకతీయ యూనివర్సిటీలో హై టెన్షన్!

రెండోరోజు.. ఈడీ ఆఫీస్ కి సోమా భరత్

దారుణం.. ఆ కారణంతోనే తండ్రిని హత్య చేసిన కొడుకు

వయనాడ్ ఉప ఎన్నికపై సీఈసీ కీలక వ్యాఖ్యలు..!

మోడీ సర్కార్ కుటిల నీతి దీంతో బయటపడింది!

కేటీఆర్ పై కుట్రలు.. గుత్తా సంచలన వ్యాఖ్యలు

మేరా ఘర్ శ్రీ రాహుల్ గాంధీజీ కా ఘర్… ఇంటికి కాంగ్రెస్ నేత పోస్టర్..!

మోగిన ఎన్నికల నగారా…!

తాప్సీపై కేసు పెట్టిన ఎమ్మెల్యే కొడుకు

డిగ్రీ స్టూడెంట్ సూసైడ్ లెటర్ చూసి గుండెలు బాదుకున్న తల్లిదండ్రులు!

‘వీర సింహారెడ్డి’ ఫేమ్ హనీ రోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఓటర్లపై మాజీ సీఎం కుమారస్వామి హామీల వర్షం..!

ఫిల్మ్ నగర్

తాప్సీపై కేసు పెట్టిన ఎమ్మెల్యే కొడుకు

తాప్సీపై కేసు పెట్టిన ఎమ్మెల్యే కొడుకు

'వీర సింహారెడ్డి' ఫేమ్ హనీ రోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

‘వీర సింహారెడ్డి’ ఫేమ్ హనీ రోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బాలీవుడ్ పై బాంబేసిన హాలీవుడ్ బ్యూటీ!

బాలీవుడ్ పై బాంబేసిన హాలీవుడ్ బ్యూటీ!

అభిమానులను  అలరిస్తున్న  ఆదిపురుష్  అప్ డేట్ ...!

అభిమానులను అలరిస్తున్న ఆదిపురుష్ అప్ డేట్ …!

మరో మాలీవుడ్ రీమేక్ కి... సై అంటున్న షాహిద్ కపూర్..!

మరో మాలీవుడ్ రీమేక్ కి… సై అంటున్న షాహిద్ కపూర్..!

రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా  జంట  ఓ ఇంటిదవుతుందట...!

రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా జంట ఓ ఇంటిదవుతుందట…!

నల్లకోటులో రవితేజ నటవిశ్వరూపం ‘రావణాసుర’..ట్రైలర్  టెర్రిఫిక్ గా  ఉంది..!

నల్లకోటులో రవితేజ నటవిశ్వరూపం ‘రావణాసుర’..ట్రైలర్ టెర్రిఫిక్ గా ఉంది..!

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా... వరల్డ్ రికార్డ్  కొట్టిందంట..!

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా… వరల్డ్ రికార్డ్ కొట్టిందంట..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap