• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » చిన్న పిల్లలను కూడా సీఐడీ అధికారులు బెదిరించారు

చిన్న పిల్లలను కూడా సీఐడీ అధికారులు బెదిరించారు

Last Updated: January 30, 2023 at 1:34 pm

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత చింతకాయల విజయ్. సోమవారం ఆయన మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు. సీఐడీ విచారణకు హాజరయ్యే క్రమంలోనే విజయ్ మీడియాతో మాట్లాడుతూ.. చిన్న పిల్లలను కూడా సీఐడీ అధికారులు బెదిరించారని ఆరోపించారు. ఈ విషయంలో హైకోర్టులో విచారణ జరుగుతోందన్నారు. తనను మెటీరియల్ ఏమీ అడగవద్దని కోర్టు చెప్పిందని తెలిపారు. సీఐడీ విచారణకు సహకరించాలనే తాను ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. ఈ నెల 27న విచారణకు రావాలని చెప్పింది. కానీ నాకు ఆ రోజు వేరే పని ఉండటంతో.. కోర్టు అనుమతి తీసుకుని సోమవారం విచారణకు వచ్చానన్నారు.

బీసీలపై వైసీపీ ప్రభుత్వం కక్ష్య గట్టిందని ఆరోపించారు. సెంటు భూమి కోసం తమ ఇంటిపై 500 మంది పోలీసులతో దాడి చేశారని.. అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు విజయ్. విజయ్ సీఐడీ కార్యాలయానికి వచ్చిన సమయంలో ఆయన వెంట అయ్యన్నపాత్రుడుతో పాటు పలువురు టీడీపీ సీనియర్‌ నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే టీడీపీ నేతలను సీఐడీ ఆఫీసుకు దూరంగా పోలీసులు నిలిపివేశారు. విచారణకు హాజరయ్యే సమయంలో తన లాయర్ ‌ను కూడా చింతకాయల విజయ్ వెంట తీసుకొచ్చుకున్నారు.

అనంతరం టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ.. తాడేపల్లి పెద్దల ఆదేశాల మేరకు విజయ్ పై కేసు పెట్టారని ఆరోపించారు. ఉన్నత విద్యావంతుడైన విజయ్ పై కేసు పెట్టి భయపెట్టాని చూస్తున్నారు. అయ్యన్న పాత్రుడు కుటుంబం నీతి నిజాయితీతో బతుకుతోందన్నారు. తాడేపల్లి నుంచి సజ్జల రామకృష్ణా రెడ్డి డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతోందని విమర్శించారు.

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సైకో ప్రభుత్వం నడుస్తోందన్నారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబం ప్రజలకోసం పోరాడుతోందన్నారు. అందుకే వారిని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారని దుయ్యబట్టారు. విజయ్ కు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. భారతీ పే యాప్ వ్యవహారంలో విజయ్ పై కేసు పెట్టారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని హైకోర్టు చెప్పింది. సీఐడీ అధికారులు చాలా రకాల వస్తువులు తీసుకుని రమ్మన్నారన్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

మరోసారి తెరమీదకు  మంచు బ్రదర్స్‌ గొడవ!

హస్తినలో పోస్టర్ల హల్ చల్!

మరో బాంబు పేల్చిన హిండెన్ బెర్గ్ .. జాక్ డోర్సే టార్గెట్ !

మెగాస్టార్‌ తో అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌ !

నిందితుని కోసం ఆపరేషన్..ఇంతలో!

టెన్త్ హాల్ టికెట్స్ వైబ్ సైట్లో..ఆర్టీసీ గుడ్ న్యూస్!

రేవంత్ ఇంటి దగ్గర ఉద్రిక్తత!

చింతకాయల కోసం తమ్ముడిని కత్తితో పొడిచిన అన్న!

‘మీరా మాకు పాఠాలు నేర్పేది ?’ పాక్ పై ఇండియా ఫైర్

కలలో కృష్ణుడు దర్శనమిచ్చాడు: తేజ్‌ ప్రతాప్‌!

ఉస్మానియా క్యాంపస్ లో టెన్షన్.. టెన్షన్! హై అలర్ట్!

ఆస్కార్‌ ”చంద్రు”డికి ఘన స్వాగతం!

ఫిల్మ్ నగర్

manchu manoj slams brothe vishnu behaviour

మరోసారి తెరమీదకు  మంచు బ్రదర్స్‌ గొడవ!

chiranjeevi next movie with director sandeep reddy vanga

మెగాస్టార్‌ తో అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌ !

chandrabose grand entry in india oscar award

ఆస్కార్‌ ”చంద్రు”డికి ఘన స్వాగతం!

'పఠాన్’ పాటకు స్టెప్పులేసిన క్రికెటర్ పఠాన్ కొడుకు..!

‘పఠాన్’ పాటకు స్టెప్పులేసిన క్రికెటర్ పఠాన్ కొడుకు..!

రంగమార్తాండ బ్రహ్మానందానికి మెగాభినందనలు...!

రంగమార్తాండ బ్రహ్మానందానికి మెగాభినందనలు…!

నువ్వు ‘దసరా’, నేను ‘రావణాసుర’ …  సెల్ఫ్ మేడ్  స్టార్స్ చిట్ చాట్..!

నువ్వు ‘దసరా’, నేను ‘రావణాసుర’ … సెల్ఫ్ మేడ్ స్టార్స్ చిట్ చాట్..!

‘విరూపాక్ష’ లిరికల్ వీడియో సాంగ్ అప్డేట్...!

‘విరూపాక్ష’ లిరికల్ వీడియో సాంగ్ అప్డేట్…!

ఆహారంలో కోతులు నాకు ఆదర్శం అంటున్న అదాశర్మ..!

ఆహారంలో కోతులు నాకు ఆదర్శం అంటున్న అదాశర్మ..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap