• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Hyderabad » హైదరాబాద్ వచ్చిన శశిథరూర్. ముఖం చాటేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్ వచ్చిన శశిథరూర్. ముఖం చాటేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Last Updated: October 3, 2022 at 12:55 pm

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి గాను హైదరాబాద్ వచ్చిన పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ని తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరూ కలుసుకోలేదు. ఈ ఎన్నికలో థరూర్ తన నామినేషన్ ఉపసంహరించుకోవాలని వీరు కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే మీడియాతో మాట్లాడిన థరూర్.. తెలంగాణ కాంగ్రెస్ కు నా బెస్ట్ విషెస్ అని చెప్పారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆయన ఫోన్ చేయగా, తమ బంధువు చనిపోయారని, కలవలేనని చెప్పారట.. అయితే మరోసారి కలుద్దామని థరూర్ పేర్కొన్నట్టు తెలిసింది. ఇక .. తనకు, పోటీలో ఉన్న మరో సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గేకి మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, ఖర్గే తనకు మంచి మిత్రుడని ఆయన తెలిపారు. గతంలో ఖర్గేతో కలిసి పని చేశానన్నారు. తాను ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదని, పార్టీ బలోపేతం కోసమే ఈ ఎన్నికలని ఆయన చెప్పారు.

జీ-23 అన్నది లేనేలేదన్నారు. ఖర్గే కూడా నిన్న ఇదే మాట చెప్పారు. లోగడ జీ-23 పేరిట లేఖ రాసిన కాంగ్రెస్ నేతలంతా ఇప్పడు బీజేపీని, ఆర్ఎస్ఎస్ ని ఎదుర్కొవాలన్నదే తమ లక్ష్యమంటున్నారని ఆయన అన్నారు. వారంతా తనకు మద్దతునిస్తున్నట్టు ఆయన చెప్పారు.

ఏమైనా.. థరూర్, ఖర్గే మధ్య పరోక్షంగా మాటల యుద్ధం ప్రారంభమైంది. తమ దృక్పథాలపై పబ్లిక్ డిబేట్ జరగాలని థరూర్ సూచించగా.. అలాంటిదేమీ అవసరం లేదని, ఒకరికొకరు ఢీ కొనే బదులు ప్రస్తుతం బీజేపీ-ఆర్ఎస్ఎస్ పై పోరాడే సమయం ఇదేనని ఖర్గే వ్యాఖ్యానించారు.

Primary Sidebar

తాజా వార్తలు

రాజేంద్రనగర్‌లో గుప్త నిధుల తవ్వకాలు!

త్వరలోనే టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయాలు..పరీక్షలు ఎప్పుడంటే!

మక్కా వెళ్తుండగా ప్రమాదం..20 మంది మృతి!

అమెరికా పాఠశాలలో కాల్పులు..ఆరుగురి మృతి!

రాహుల్ పై..! ఉసేన్ బోల్ట్ ఆశ్చర్యపోయేలా..!?

‘డార్లింగ్’ అంటే తప్పా? కాంగ్రెస్ నేత సమర్ధన

కిడ్నీ వ్యాధితో మృతి చెందిన చిరుత..!

మళ్లీ మలయాళంలో సినిమా చేయనున్న..నివేదా..!

భార్యా,బావమరుదులపై నవాజుద్దీన్ సిద్ధిఖీ పరువునష్టం కేసు..!

నేను సైతం ..క్యాస్టింగ్ కౌచ్ ఎదురుర్కున్నాననంటే నమ్ముతారా…!?

మీలా ప్రేమించే వాళ్లు ఎవరున్నారు…చెప్పండి !?

హిందీ ‘ఛత్రపతి’ గా అలరించనున్న ‘అల్లుడుశీను’ రిలీజ్ డేట్ ఫిక్స్ …!

ఫిల్మ్ నగర్

మళ్లీ మలయాళంలో సినిమా చేయనున్న..నివేదా..!

మళ్లీ మలయాళంలో సినిమా చేయనున్న..నివేదా..!

భార్యా,బావమరుదులపై నవాజుద్దీన్ సిద్ధిఖీ పరువునష్టం కేసు..!

భార్యా,బావమరుదులపై నవాజుద్దీన్ సిద్ధిఖీ పరువునష్టం కేసు..!

నేను సైతం ..క్యాస్టింగ్ కౌచ్ ఎదురుర్కున్నాననంటే నమ్ముతారా...!?

నేను సైతం ..క్యాస్టింగ్ కౌచ్ ఎదురుర్కున్నాననంటే నమ్ముతారా…!?

మీలా ప్రేమించే వాళ్లు ఎవరున్నారు...చెప్పండి !?

మీలా ప్రేమించే వాళ్లు ఎవరున్నారు…చెప్పండి !?

హిందీ ‘ఛత్రపతి’ గా అలరించనున్న ‘అల్లుడుశీను’ రిలీజ్ డేట్ ఫిక్స్ ...!

హిందీ ‘ఛత్రపతి’ గా అలరించనున్న ‘అల్లుడుశీను’ రిలీజ్ డేట్ ఫిక్స్ …!

కొత్త ఫొటో షూట్ తో పిచ్చెక్కించేసిన నిహారిక

కొత్త ఫొటో షూట్ తో పిచ్చెక్కించేసిన నిహారిక

ఫ్లైట్ లో విష్ణుతో కలిసి మోహన్ బాబు.. మరి మనోజ్ ఎక్కడ?

ఫ్లైట్ లో విష్ణుతో కలిసి మోహన్ బాబు.. మరి మనోజ్ ఎక్కడ?

కేక పెట్టిస్తోన్న రామ్-బోయపాటి మూవీ పోస్టర్

కేక పెట్టిస్తోన్న రామ్-బోయపాటి మూవీ పోస్టర్

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap