• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

తొందర పడకు కేసీఆర్… తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్

Published on : May 14, 2020 at 3:28 pm

యస్. అన్వేష్ రెడ్డి , ఛైర్మన్
తెలంగాణ కిసాన్ కాంగ్రెస్

సమగ్ర వ్యవసాయ వుధానం ప్రకటించడంలో తొందర పడొద్దని కిసాన్ కాంగ్రెస్ 30-04-2020 న ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి రైతులతో, వ్యవసాయ శాస్త్రవేత్తలతో , రిటైర్డ్ వ్యవసాయ అధికారులు , రైతు సంఘాలతో మాట్లాడి శాశ్వత వ్యవసాయ విధానం తేవాలని కోరినము.

దానికి భిన్నంగా అధికారులతో రైతు బంధు సమితిలతో, టి ఆర్ యస్ కార్యక్ర్తలతో ,రైస్ మిల్లర్లతో , పారిశ్రామిక వేత్తలతో ప్రభుత్వం మాట్లాడడంలో ఆంతర్యం ఏమిటి ?.అపారమైన అనుభవం ఉన్న రైతులతో మాట్లాడకపోవడం రైతులను అవమానించినట్లే. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానం తీసుకురావాలంటే అనేక విషయాలు పరిగణంలోకి తీసుకోవాలి.

పత్రికల్లో వస్తున్న ముఖ్యమంత్రి ప్రకటనలు చూస్తే ప్రధానంగా వరి , పత్తి . కందులు , మక్కజొన్న పంటలపై నియత్రన పెట్టాలనే ఉద్దేశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. తరతరాలుగా రైతు తన అనుభవంతో నేలను భట్టి వనరుల అవకాశం భట్టి పంటలు వేస్తూ , ధేశానికి ఆహార ధాన్యాలు పండిస్తు అన్నాధాతగా సమాజంలో పేరున్నది. సమగ్ర వ్యవసాయ విధానంలో పసుపు , మిర్చి, చెరుకు మొదలగు పంటల మాట ఏమిటి ?.

ప్రభుత్వం ఏమైనా అన్నం పెట్టె రైతులుగా చూడాలని , ఆంక్షలు పెట్టి వెట్టిచాకిరికి గురిచేయొద్దు. ఈ మద్య రైతులు పండించిన పంటను కొనుగోలులో ప్రభుత్వం విఫలం అయినప్పుడు సిరిసిల్లలో దాన్యం తగలపెట్టడం , నిన్న అధిలాబాద్ లో పత్తి కొనకపోతే కొనుగోలు చేయాలు కేంద్రం దగ్గరనే రైతు అగ్రహంతో పత్తిని తగలపెట్టిన సంఘటన.
ముఖ్యమంత్రిగారు ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా పంటలు వేయకపోతే రైతు బంధు పథకం , కనీస మద్దతు ధర , ఉపాది హామీ పథకం , వ్యవసాయ పరికరాలపై జి.యస్.టి. మాటేమిటి ?. సమగ్ర వ్యవసాయ విధానంలో భూమి సారం , నీటి వనరులు, వాతావరణ పరిస్థితులు అనేకమైన విషయాలను పరిగనంలోకి తీసుకోవలసి వస్తుంది. అందుకే రాష్ట్ర కిసాన్ కాంగ్రేస్ వచ్చే సోమవారం లోపల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనుభవ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రిటైర్డ్ వ్యవసాయ అధికారులతో కాంగ్రేస్ పార్టీ శ్రేనులతో విస్తృతంగా చర్చించి మా భాద్యతగా ప్రభుత్వానికి నివేదిక పంపుతాము.

tolivelugu app download

Filed Under: చెప్పండి బాస్..

Primary Sidebar

ఫిల్మ్ నగర్

పుష్ప ఐటెం సాంగ్ లో బాలీవుడ్ భామ‌

పుష్ప ఐటెం సాంగ్ లో బాలీవుడ్ భామ‌

బుల్లెట్ పై ప‌వ‌న్- షూటింగ్ వీడియో వైర‌ల్

బుల్లెట్ పై ప‌వ‌న్- షూటింగ్ వీడియో వైర‌ల్

ర‌వితేజ బ‌ర్త్ డే- ఖిలాడీ టీం విషెష్ అదిరిపోయిందిగా..!(వీడియో)

ర‌వితేజ బ‌ర్త్ డే- ఖిలాడీ టీం విషెష్ అదిరిపోయిందిగా..!(వీడియో)

చైతూ కోసం త‌న సినిమా విడుద‌ల‌ వాయిదా వేసుకున్న నాని?

చైతూ కోసం త‌న సినిమా విడుద‌ల‌ వాయిదా వేసుకున్న నాని?

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చెయ్యటానికి ముహూర్తం అదేనా ?

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చెయ్యటానికి ముహూర్తం అదేనా ?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

hyderabad metro rail runs under huge losses

మొరాయిస్తున్న మెట్రో రైళ్లు

హ‌క్కుల ర‌క్ష‌ణ కోస‌మే రైతుల ఉద్య‌మం- కోదండ‌రాం

హ‌క్కుల ర‌క్ష‌ణ కోస‌మే రైతుల ఉద్య‌మం- కోదండ‌రాం

ద్వివేది మెడ‌కు చుట్టుకుంటున్న ఏపీ ఎన్నిక‌ల పంచాయితీ

ద్వివేది మెడ‌కు చుట్టుకుంటున్న ఏపీ ఎన్నిక‌ల పంచాయితీ

రైత‌న్న‌ల‌పై పోలీసుల దాడిని ఖండించిన రేవంత్ రెడ్డి

రైత‌న్న‌ల‌పై పోలీసుల దాడిని ఖండించిన రేవంత్ రెడ్డి

రైతు ఆందోళ‌న‌ల‌పై హోంశాఖ అత్య‌వ‌స‌ర భేటీ

రైతు ఆందోళ‌న‌ల‌పై హోంశాఖ అత్య‌వ‌స‌ర భేటీ

nagam janardhan reddy

ఇది కాంట్రాక్ట‌ర్ల గుప్పిట్లో ఉన్న తెలంగాణ‌

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)