ఏపీ మరో 10 కొత్త కరోన పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనిత రాష్ట్రంలో మొత్తం కరోన పాజిటివ్ కేసుల సంఖ్య సంఖ్య 190కు చేరుకుంది. అత్యధిక గా కృష్ణా, నెల్లూరు జిల్లాలో 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.జిల్లాల వారిగా కరోన పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
1.అనంతపురం.. 3
2.చిత్తూరు.. 10
3.ఈస్ట్ గోదావరి.. 11
4.గుంటూరు.. 26
5.కడప…. 23
6.కృష్ణా.. 32
7.కర్నూలు.. 4
8.నెల్లూరు.. 32
9.ప్రకాశం.. 19
10.శ్రీకాకుళం.. 0
11.విశాఖపట్నం.. 15
12.విజయనగరం. 0
13.వెస్ట్ గోదావరి.. 15