• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Viral » పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన పోలీసులకు మైండ్ పోయింది…!

పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన పోలీసులకు మైండ్ పోయింది…!

Last Updated: September 28, 2021 at 5:46 pm

అక్రమ సంబంధాల విషయంలో ఎన్ని విధాలుగా హెచ్చరికలు చేస్తున్నా సరే కొంతమంది వైఖరి మాత్రం ఆందోళన కలిగిస్తుంది. దేశవ్యాప్తంగా అక్రమ సంబంధాలకు సంబంధించి హత్యలు గాని ఆత్మహత్యలు గాని మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఇంజినీరింగ్ విద్యార్థిని అత్యంత దారుణంగా హత్య చేశారు.

జాతీయ మీడియా కథనం ప్రకారం 23 ఏళ్ల సుదీర్ఘ బి.టెక్ చదువుతున్నాడు. హత్య తర్వాత అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టు మార్టం నివేదిక చూసి ఖంగు తిన్నారు. పోస్టుమార్టం నివేదికలో అతని కడుపులో పగిలిన గాజు ముక్కలు కనిపించాయని పోలీసులు తెలిపారు. పాండే అనే ప్రాంతంలో అతని మృతదేహం లభ్యం అయినట్లుగా పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకునే సమయంలో అతని మొహం పూర్తిగా కాలిపోయింది అని దీంతో గుర్తింపు ఆలస్యమైందని పోలీసులు వివరించారు.

పోలీసుల నివేదిక ప్రకారం హంతకులు బీటెక్ విద్యార్థిని చిత్రహింసలు పెట్టి చంపారు ఆపై అతనిని గుర్తించకుండా ఉండటానికి మృతదేహాన్ని కాల్చేశారని పేర్కొన్నారు. హత్య తర్వాత మృతదేహంపై యాసిడ్ పోశారని బరేలిలోని కాలేజీ కి వెళ్తున్న సమయంలో గురువారం అతన్ని కిడ్నాప్ చేశారని పోలీసులు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లుగా మురాదాబాద్ పోలీస్ సూపరిండెంట్ అమిత్ కుమార్ ఆనంద్ మీడియాకు వివరించారు. మజాలా అనే ప్రాంతంలో ఆమెను కలవడానికి ఆ యువకుడు వెళ్లాడని ఈ సమయంలో అతన్ని కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడ్డారని పోలీసులు వివరించారు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ఎఫ్3 మూవీ మొదటి రోజు వసూళ్లు

టెట్ ప‌రీక్ష వాయిదా వేయాలి..!

సారుకు.. అంత సీన్‌ ఉందా?

సైలెంట్‌గా కేసీఆర్ పావులు..కానీ ఇతర పార్టీల నేతలు కలిసి వస్తారా?

ఐదు రోజుల టెస్టు… నేడు మూడో రోజు..!

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో వర్మ..ఆ ఇద్దరు నిర్మాతలపై ఫిర్యాదు

అప్పుడు ఎన్టీఆర్ ను కాదన్నవారే తరువాత దేవుడన్నారు!

తెలంగాణ ‘కీర్తి’ ఈ ఐఏఎస్ అధికారిణి..ప్రజలకు అండగా అడుగులు

దేశం తలదించుకునే పని ఎప్పుడూ చేయలేదు

ఉక్రెయిన్ కు కాదు.. మన పిల్లల భద్రతపై దృష్టిపెట్టండి

కుటుంబపాలన పోవాలి.. తెలంగాణకు విముక్తి కావాలి!

హోటల్ లో మంటలు.. లోపల సిబ్బంది అవస్థలు!

ఫిల్మ్ నగర్

ఎఫ్3 మూవీ మొదటి రోజు వసూళ్లు

ఎఫ్3 మూవీ మొదటి రోజు వసూళ్లు

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో వర్మ..ఆ ఇద్దరు నిర్మాతలపై ఫిర్యాదు

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో వర్మ..ఆ ఇద్దరు నిర్మాతలపై ఫిర్యాదు

విజయ్-వంశీ పైడిపల్లి మూవీ ఎంతవరకు వచ్చింది?

విజయ్-వంశీ పైడిపల్లి మూవీ ఎంతవరకు వచ్చింది?

పదో తరగతి పాస్.. జర్మనీలో గ్రాండ్ పార్టీ

పదో తరగతి పాస్.. జర్మనీలో గ్రాండ్ పార్టీ

ఆ దర్శకుడు సమంతను లైట్ తీసుకున్నాడా?

ఆ దర్శకుడు సమంతను లైట్ తీసుకున్నాడా?

పవన్ అభిమానిగా చిరంజీవి..‘భోళా శంకర్’లో సర్‌ప్రైజ్!

పవన్ అభిమానిగా చిరంజీవి..‘భోళా శంకర్’లో సర్‌ప్రైజ్!

ఆర్పీ పట్నాయక్ ను బాత్రూంలో పెట్టి గడియ పెట్టిన దర్శకుడు ఎవరో తెలుసా ?

ఆర్పీ పట్నాయక్ ను బాత్రూంలో పెట్టి గడియ పెట్టిన దర్శకుడు ఎవరో తెలుసా ?

udaykiran

చనిపోయే ముందు ఉదయ్ కిరణ్ ఆ స్టార్ డైరెక్టర్స్ తో ఏం మాట్లాడాడో తెలుసా ?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)