• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » తమిళిసై స్పీచ్ లో కాళేశ్వరం పూర్తైందని పెద్ద అబద్ధం చెప్పారు!

తమిళిసై స్పీచ్ లో కాళేశ్వరం పూర్తైందని పెద్ద అబద్ధం చెప్పారు!

Last Updated: February 3, 2023 at 10:01 pm

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగంలో ఎనిమిదేళ్ల విధ్వంసాన్ని.. అద్భుతమని చూపించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం రాసి ఇచ్చిందే గవర్నర్ చదివారన్నారు. గవర్నర్ కి ఇచ్చిన ప్రతిలో అన్ని అబద్ధాలు, తప్పులు ఉన్నాయని ఆరోపించారు.

గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రం పురోగతి చెందిందని చెప్పడం బాధాకరమన్నారు. తమిళిసై స్పీచ్ లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైందని పెద్ద అబద్ధం చెప్పారని వాపోయారు. గవర్నర్ చెప్పినట్లు ప్రాజెక్టు పూర్తైతే 16లక్షల ఎకరాలకు సాగు నీరు ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు.

ఫ్లోరైడ్ పీడ వదిలిందన్న గవర్నర్ మాటలు అవాస్తవమన్నారు. కృష్ణా జలాల్లో వాటా పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలన్న ఆయన.. రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు.

గోదావరి, కృష్ణా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులపై పెట్టిన ఖర్చు ప్రజలకు మేలు చేయకపోగా.. కాంట్రాక్టర్లకు మాత్రం లబ్ధి చేకూర్చిందని దుయ్యబట్టారు.

Primary Sidebar

తాజా వార్తలు

కేటీఆర్ ను విచారించాలి.. గవర్నర్ కు కాంగ్రెస్ ఫిర్యాదు!

ఇంటర్ విద్యార్థిని ప్రాణం మింగిన నల్లా నీళ్ల పంచాయితీ!

బిల్కిస్ కేసు.. విచారణకు ‘సుప్రీం’ అంగీకారం

నక్షత్ర గార్డెన్స్, స్టెప్ వెల్స్ ప్రారంభించడం చాలా సంతోషంగా వుంది..!

ఓటర్ తో ఆధార్ లింక్.. కేంద్రం కీలక నిర్ణయం

టీఎస్పీఎస్సీ లీక్ కేసులో ట్విస్ట్.. మరో ఉద్యోగి హస్తం!!

ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో చోరీ చేసింది వాళ్ళిద్దరే!

పాలించే రాజుకు వ్యతిరేకత తప్పదు..!

అందరి ప్రాణాలు కాపాడి.. ఆస్పత్రిపాలైన సూపర్ పోలీస్

మోడీపై వివాదాస్పద పోస్టర్ల కలకలం… 100 ఎఫ్ఐఆర్లు నమోదు..!

నేను సైతం.. ఇండియాకు బ్రిటన్ పోలీస్ ‘సెల్యూట్’!

సవాళ్ళతో హీటెక్కిన పల్నాడు పాలిటిక్స్!

ఫిల్మ్ నగర్

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ....!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ ...ఎందుకబ్బా...!?

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై....నటి హేమ కంప్లైంట్ ..!

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్...చేజార్చుకున్న కోహ్లీ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్....!?

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

తగ్గని‘నాటు నాటు’ఫీవర్...ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం ...!

తగ్గని‘నాటు నాటు’ఫీవర్…ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం …!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap