• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » చెదురుమదురు ఘర్షణలు.. త్రిపురలో పోలింగ్ ప్రశాంతం

చెదురుమదురు ఘర్షణలు.. త్రిపురలో పోలింగ్ ప్రశాంతం

Last Updated: February 16, 2023 at 1:21 pm

త్రిపురలో 60 సీట్లున్న అసెంబ్లీకి పోలింగ్ గురువారం మొత్తం మీద ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి 32 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడా చెదురుమదురు ఘర్షణలు జరిగాయని, అయితే పరిస్థితి అదుపులోనే ఉందని సౌత్ త్రిపుర పోలీసులు తెలిపారు. ఈ రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరుగుతోంది. సీపీఎం,కాంగ్రెస్ కూటమి, బీజెపీ, తిప్రా మోథా అభ్యర్థులు రంగంలో ఉన్నారు.

 

Tripura Election 2023 Live Updates: CPM's Manik Sarkar, Motha chief Pradyot  allege violence by BJP in some parts; voter turnout over 32% till 11 am |  Elections News,The Indian Express

ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలవరకు కొనసాగనుంది. బీజేపీ తరఫున కొందరు దుండగులు ఘర్షణలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని, ప్రజలను ఓట్లు వేయకుండా అడ్డుకుంటున్నారని విపక్ష నేత, మాజీ సీఎం మాణిక్ సర్కార్ ఆరోపించారు. గోమతి జిల్లాతో బాటు సౌత్ త్రిపురలోను, మరికొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్టు తెలుస్తోందన్నారు. ఇక అధికార పార్టీ నేతలు ధన్ పూర్, మోహన్ పూర్ వంటి చోట్ల హింసకు పాల్పడుతున్నట్టు తమకు సమాచారమందిందని తిప్రా మోథా చీఫ్ ప్రద్యోత్ దేబ్ వర్మ తెలిపారు.

విపక్షాల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న పాలక బీజేపీకి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షేనని భావిస్తున్నారు. రాజవంశానికి చెందిన తిప్రా మోథా తనది చిన్న పార్టీ అయినా ఈ ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీపీఎం, బీజేపీ కనీసం సగం ఓట్లయినా పొందలేవని ఆయన పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఎన్నికల బరిలో ఉన్నా.. ఇది నామమాత్రంగానే ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు.

రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఈ పార్టీ నేత మాజీ సీఎం బిప్లబ్ దేబ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత సీఎం మాణిక్ సాహా కూడా తాము తిరిగి అధికారంలోకి రాగలమని అన్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

పాలించే రాజుకు వ్యతిరేకత తప్పదు..!

అందరి ప్రాణాలు కాపాడి.. ఆస్పత్రిపాలైన సూపర్ పోలీస్

మోడీపై వివాదాస్పద పోస్టర్ల కలకలం… 100 ఎఫ్ఐఆర్లు నమోదు..!

నేను సైతం.. ఇండియాకు బ్రిటన్ పోలీస్ ‘సెల్యూట్’!

సవాళ్ళతో హీటెక్కిన పల్నాడు పాలిటిక్స్!

నా భర్త ఎక్కడ?.. పోలీస్ స్టేషన్ కు మల్లన్న భార్య!

బీజేపీ టార్గెట్.. కేటీఆర్ సెటైరికల్ ట్వీట్స్

మంధానను వెంటాడుతున్న అసంతృప్తి!

కోతి కోసం రోడ్డుపై భారీ ఆందోళన!

ఆ కామాంధులను వదలొద్దు

ఇండియాలో మానవ హక్కుల ఉల్లంఘనలు.. అమెరికా ‘ఆక్రోశం’

భూకంప విలయం.. పాకిస్తాన్ లో 11 మంది మృతి

ఫిల్మ్ నగర్

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ....!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ ...ఎందుకబ్బా...!?

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై....నటి హేమ కంప్లైంట్ ..!

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్...చేజార్చుకున్న కోహ్లీ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్....!?

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

తగ్గని‘నాటు నాటు’ఫీవర్...ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం ...!

తగ్గని‘నాటు నాటు’ఫీవర్…ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం …!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap