• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » Telangana » టీఎస్ఆర్టీసీ ‘AM 2 PM’ ఎక్స్ ప్రెస్ పార్శిల్ సర్వీస్ స్టార్ట్

టీఎస్ఆర్టీసీ ‘AM 2 PM’ ఎక్స్ ప్రెస్ పార్శిల్ సర్వీస్ స్టార్ట్

Last Updated: January 27, 2023 at 6:23 pm

తెలంగాణ రాష్ట్ర రవాణ సంస్థ ‘AM 2 PM’ ఎక్స్ ప్రెస్ పార్శిల్ సర్వీస్ ను ప్రారంభించారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. హైదరాబాద్ ఆర్టీసీ బస్ భవన్ లో ‘ఏఎం టూ పీఎం’ పేరిట ఎక్స్ ప్రెస్ పార్శిల్ సర్వీసును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. లాజిస్టిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో వినియోగదారులకు కార్గో సేవలు మరింత చేరువ చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలో వినూత్న రీతిలో 2020 జూన్ 19వ తేదీన ప్రవేశ పెట్టిన ఆర్టీసీ కార్గో సేవల ద్వారా చక్కటి సత్ఫలితాలు లభిస్తున్నాయన్నారు.

దీంతో తాజాగా ఈ సేవలను ప్రవేశ పెడుతున్నామన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు పార్శిల్ బుక్ చేస్తే.. రాత్రి 9 గంటల్లోగా అది వినియోగదారులకు చేరే విధంగా ఈ సేవలు ప్రారంభించామన్నారు. ఒక కేజీ బరువుతో సింగిల్ ప్యాక్ మాత్రమే ఎక్స్ ప్రెస్ పార్శిల్ ద్వారా వెళ్తే రూ.90 రుసుము వసూలు చేస్తామన్నారు.

ఇప్పటికే 5 కేజీల బరువు పార్శిల్ కోసం కూడా భారీగా డిమాండ్ వస్తోందన్నారు. ఆ సేవలను కూడా త్వరలోనే ప్రవేశ పెడతామన్నారు. ఆ ధరలు కూడా వేరుగా ఉంటాయన్నారు. తిరుపతి, వైజాగ్, బెంగుళూరు వంటి నగరాలకు కూడా ఈ సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. ఐటీ, సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్న తరుణంలో భవిష్యత్తులో మరిన్ని ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.

అంతేకాకుండా ఆర్టీసీ ప్రయాణికులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఇప్పటికే ప్యాకేజెడ్ డ్రికింగ్ వాటర్ ను కూడా ప్రారంభామన్నారు. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న బాటిళ్లకు భిన్నంగా డైమెండ్ కట్స్ తో జీవా వాటర్ బాటిల్ ను డిజైన్ చేశామన్నారు. లైటింగ్ పడగానే మంచినీళ్ల బాటిల్ మెరుస్తుందన్నారు సజ్జనార్.

Primary Sidebar

తాజా వార్తలు

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాము విషాన్ని నోటితో తీసి తల్లిని కాపాడుకున్న కూతురు…!

ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ..!

చైనాలో మరణ మృదంగానికి జిన్ పింగ్ వైఫల్యమే కారణమా..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

వాడిపోయిన ఆకుకూరలకు రసాయనాల రెన్యువల్…వీడియో వైరల్… !

బీజేపీ, జనసేన మధ్య దోస్తీ ముగిసినట్టేనా… !

టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీ… బండి సంజయ్ కు సిట్ నోటీసులు..!

తగ్గని‘నాటు నాటు’ఫీవర్…ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం …!

సత్య హరిశ్చంద్రుడికి మెహుల్ చోక్సీ మరో బంధువు… మోడీపై కేటీఆర్ సెటైర్లు..!

నితిన్ గడ్కరీకి మళ్ళీ బెదిరింపు కాల్స్ !

క్షణక్షణం ఉత్కంఠ.. ఇంకా ఈడీ ఆఫీస్ లోనే కవిత

ఫిల్మ్ నగర్

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్...చేజార్చుకున్న కోహ్లీ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్....!?

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

తగ్గని‘నాటు నాటు’ఫీవర్...ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం ...!

తగ్గని‘నాటు నాటు’ఫీవర్…ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం …!

nivedha pethuraj comments on viswaksen he will become a successful director

విశ్వక్‌ ఒక లోకేశ్‌ కనగరాజ్‌ లా అవుతాడు!

kota srinivasa rao is healthy

నేను ఆరోగ్యంగానే ఉన్నాను: కోట!

rashmika tired with saami saami step

ఎప్పుడూ ఎందుకు అదే అడుగుతున్నారు: రష్మిక!

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ..!

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap