• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » రూ.200 మందులు కొని రూ.21 ఫోన్ పే చేసిన కిషన్ రెడ్డి

రూ.200 మందులు కొని రూ.21 ఫోన్ పే చేసిన కిషన్ రెడ్డి

Last Updated: March 7, 2023 at 5:34 pm

200 రూపాయల విలువైన మందులు కొని కేవలం రూ.21 ఫోన్ పే చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మంగళవారం పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన జన ఔషధి దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు వైద్యం, ఔషధాల ఖర్చు తగ్గించడమే ప్రధాన మంత్రి జనఔషధీ పథకం లక్ష్యమన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అధిక సేల్స్ చేసిన వారికి కిషన్ రెడ్డి అవార్డులను అందజేశారు. 2017లో 3 వేల జనఔషధీ కేంద్రాలు ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 9,177కు చేరిందన్నారు. జన ఔషధి ‘సేవా భి, రోజ్ గార్ భీ’ నినాదంతో కేంద్రం ముందుకెళ్తోందని తెలిపారు. జన ఔషధి సుగమ్ మొబైల్ యాప్ ద్వారా కేంద్రాలు, మందుల రేట్లు తెలుసుకోవచ్చన్నారు.

మెడికల్ షాపుల్లో దొరికే రేట్ల కంటే.. జనఔషధి కేంద్రాల్లో 50 నుంచి 90 శాతం తక్కువ ధరకే మందులు లభిస్తాయన్నారు కిషన్ రెడ్డి. కరోనా సమయంలో జనఔషధి కేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు.

జనఔషధి కేంద్రాల నిర్వాహకులకు ప్రోత్సాహకం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు వరకు కేంద్రం పెంచిందని పేర్కొన్నారు. ప్రస్తుతం జనరిక్ మెడికల్ షాపుల్లో 1700 రకాల మందులు ఉన్నాయని, ఈ సంఖ్యను మరింత పెంచుతామని స్పష్టం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Primary Sidebar

తాజా వార్తలు

రాహుల్ గాంధీ ఎప్పుడో అనర్హుడు. అది తాజాగా అధికారికం అయింది అంతే..!

ఇక నుంచి వ్యాపారం చేయాలంటే..ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్‌ తప్పనిసరి!

రాజేంద్రనగర్‌లో గుప్త నిధుల తవ్వకాలు!

త్వరలోనే టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయాలు..పరీక్షలు ఎప్పుడంటే!

మక్కా వెళ్తుండగా ప్రమాదం..20 మంది మృతి!

అమెరికా పాఠశాలలో కాల్పులు..ఆరుగురి మృతి!

రాహుల్ పై..! ఉసేన్ బోల్ట్ ఆశ్చర్యపోయేలా..!?

‘డార్లింగ్’ అంటే తప్పా? కాంగ్రెస్ నేత సమర్ధన

కిడ్నీ వ్యాధితో మృతి చెందిన చిరుత..!

మళ్లీ మలయాళంలో సినిమా చేయనున్న..నివేదా..!

భార్యా,బావమరుదులపై నవాజుద్దీన్ సిద్ధిఖీ పరువునష్టం కేసు..!

నేను సైతం ..క్యాస్టింగ్ కౌచ్ ఎదురుర్కున్నాననంటే నమ్ముతారా…!?

ఫిల్మ్ నగర్

రాహుల్ గాంధీ ఎప్పుడో అనర్హుడు. అది తాజాగా అధికారికం అయింది అంతే..!

రాహుల్ గాంధీ ఎప్పుడో అనర్హుడు. అది తాజాగా అధికారికం అయింది అంతే..!

మళ్లీ మలయాళంలో సినిమా చేయనున్న..నివేదా..!

మళ్లీ మలయాళంలో సినిమా చేయనున్న..నివేదా..!

భార్యా,బావమరుదులపై నవాజుద్దీన్ సిద్ధిఖీ పరువునష్టం కేసు..!

భార్యా,బావమరుదులపై నవాజుద్దీన్ సిద్ధిఖీ పరువునష్టం కేసు..!

నేను సైతం ..క్యాస్టింగ్ కౌచ్ ఎదురుర్కున్నాననంటే నమ్ముతారా...!?

నేను సైతం ..క్యాస్టింగ్ కౌచ్ ఎదురుర్కున్నాననంటే నమ్ముతారా…!?

మీలా ప్రేమించే వాళ్లు ఎవరున్నారు...చెప్పండి !?

మీలా ప్రేమించే వాళ్లు ఎవరున్నారు…చెప్పండి !?

హిందీ ‘ఛత్రపతి’ గా అలరించనున్న ‘అల్లుడుశీను’ రిలీజ్ డేట్ ఫిక్స్ ...!

హిందీ ‘ఛత్రపతి’ గా అలరించనున్న ‘అల్లుడుశీను’ రిలీజ్ డేట్ ఫిక్స్ …!

కొత్త ఫొటో షూట్ తో పిచ్చెక్కించేసిన నిహారిక

కొత్త ఫొటో షూట్ తో పిచ్చెక్కించేసిన నిహారిక

ఫ్లైట్ లో విష్ణుతో కలిసి మోహన్ బాబు.. మరి మనోజ్ ఎక్కడ?

ఫ్లైట్ లో విష్ణుతో కలిసి మోహన్ బాబు.. మరి మనోజ్ ఎక్కడ?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap