• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » International » ఇండియాకు జీ-20 ప్రెసిడెన్సీ బాధ్యతలు.. సహకరిస్తామంటున్న అమెరికా

ఇండియాకు జీ-20 ప్రెసిడెన్సీ బాధ్యతలు.. సహకరిస్తామంటున్న అమెరికా

Last Updated: December 1, 2022 at 10:38 am

  1. జీ-20 అధ్యక్ష బాధ్యతలు చేబడుతున్న ఇండియాకు వచ్చే ఏడాది అన్నివిధాలుగా సహకరిస్తామని అమెరికా ప్రకటించింది. గురువారం నుంచి లాంఛనంగా భారత్ ఈ హోదాను చేపట్టబోతోంది. ఈ నేపథ్యంలో భారత-అమెరికా మధ్య సంబంధాల గురించి ప్రస్తావించిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెరైన్ జీన్ పియెర్రీ.. తమ దేశాధ్యక్షుడు జోబైడెన్ 2023 లో ఇండియాను విజిట్ చేయనున్నారని, గ్లోబల్ ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లు తదితరాలపై ఆ సందర్భంగా భారత ప్రధాని మోడీతో చర్చించనున్నారని తెలిపారు.
  2. US NSA shares an update on Biden's intention to participate in G20 summit | Mint
  3. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఆహార, ఇంధన రంగాల్లో సమస్యలనెదుర్కొంటున్నాయని, వీటిపై ఉభయ దేశాల నేతలు సంప్రదింపులు జరుపుతారన్నారు. ఇండోనేసియాలోని బాలిలో జరిగిన జీ-20 సమ్మిట్ సందర్భంగా బైడెన్, మోడీ వివిధ అంశాల గురించి క్లుప్తంగా తమ అభిప్రాయాలు తెలియజేసుకున్నారని ఆమె గుర్తు చేశారు.
  4. బాలీ డిక్లరేషన్ కు సంబంధించి సభ్య దేశాలను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు మోడీ చేసిన కృషిని బైడెన్ ప్రశంసించారన్నారు. రష్యా-ఉక్రెయిన్ వార్ అంతానికి ఈ డిక్లరేషన్ అత్యధిక ప్రాధాన్యమిచ్చిందన్నారు. ఇది యుద్దశకం కాదని మోడీ స్పష్టంగా పేర్కొన్నారని పియెర్రీ అన్నారు.
  5. జీ-20 సమ్మిట్ ముగింపు సమావేశంలో బైడెన్, మోడీ, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో.. ప్రస్తావించిన అంశాలను ఆమె గుర్తు చేశారు. జీ-20 ప్రెసిడెన్సీ బాధ్యతలు చేబడుతున్న ఇండియా వచ్చే ఏడాది 200 సమావేశాలను నిర్వహించనుంది. ఈ హోదాలో ఇండియా.. ఆతిథ్య దేశాలుగా బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యూఏఈ దేశాలను పరిగణించి.. వీటిని ఈ జాబితాలో చేర్చింది.

Primary Sidebar

తాజా వార్తలు

ఏపీలో వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక!

ఓడి కన్నీళ్లు పెట్టుకున్న సానియా!

విక్రమార్కుడు సినిమాలో ఆ సీన్ కాపీ చేసారా…?

ఇండియాలో ఆఫ్రికన్ ఛీతాల ‘షికార్లు’

ఆ హీరోయిన్ కి భయపడి ఎన్టీఆర్ సినిమా కథలో మార్పులు…!

రాజకీయాల్లో కృష్ణకు జమునకు ఉన్న పోలిక తెలుసా…?

మహి భాయ్‌ ఇక్కడ ఉన్నాడు: హార్దిక్‌ పాండ్యా!

ముచ్చటగా మూడోసారి కూడా మోడీనే..!ఎందుకంటే?

వరంగల్ లో వీరయ్య విజయ విహారం

తిరుపతమ్మ ఆలయం వద్ద అగ్ని ప్రమాదం!

సోమాలియా లో ఐసిస్ నేత హతం

ఆలనాటి సత్యభామ ఇక లేరు!

ఫిల్మ్ నగర్

వరంగల్ లో వీరయ్య విజయ విహారం

వరంగల్ లో వీరయ్య విజయ విహారం

ఆలనాటి సత్యభామ ఇక లేరు!

ఆలనాటి సత్యభామ ఇక లేరు!

గ్రాండ్ గా వెంకీ సినిమా ఓపెనింగ్

గ్రాండ్ గా వెంకీ సినిమా ఓపెనింగ్

ఎట్టకేలకు స్పందించిన బాలయ్య..!

ఎట్టకేలకు స్పందించిన బాలయ్య..!

మనం ఎలా ఆలోచిస్తామో అదే మన బలం!

మనం ఎలా ఆలోచిస్తామో అదే మన బలం!

కీరవాణి ఎమోషనల్ ట్వీట్.. రాజమౌళి రియాక్షన్!

కీరవాణి ఎమోషనల్ ట్వీట్.. రాజమౌళి రియాక్షన్!

అదిరిన ''రావణాసుర'' ఫస్ట్‌ గ్లింప్స్‌!

అదిరిన ”రావణాసుర” ఫస్ట్‌ గ్లింప్స్‌!

పెళ్లి పీటలెక్కబోతున్న శర్వానంద్‌!

పెళ్లి పీటలెక్కబోతున్న శర్వానంద్‌!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap