రాజమహేంద్రవరం: జనసేన సమావేశాలు జరుగుతున్న దిండి రిసార్టుకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ పవన్కల్యాణ్తో భేటీ అయ్యారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్తో ముందుగా ఆయన సమావేశమై చర్చలు జరిపారు.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » ‘జనసేన’లో రాధా!