• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » టీడీపీతో పొత్తుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

టీడీపీతో పొత్తుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

Last Updated: December 30, 2022 at 9:53 pm

– టీడీపీతో పొత్తుపై బీజేపీ క్లారిటీ
– రాష్ట్ర నాయకత్వాన్ని అడిగిన విజయశాంతి
– అరవింద్ కూడా అదే మాట
– వెంటనే రియాక్ట్ అయిన బండి
– తెలంగాణలో పొత్తు ఉండదని స్పష్టం

కొన్నాళ్లుగా బీజేపీకి చంద్రబాబు దగ్గరవుతున్నారనే చర్చ ఉంది. కమలనాథులను మచ్చిక చేసుకుని మరోమారు అధికారం దక్కించుకోవాలని ఆయన పావులు కదుపుతున్నారని అంటున్నారు. అటు ఏపీలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్న చంద్రబాబు.. ఇటు తెలంగాణపైనా ఫోకస్ పెట్టారు. ఈమధ్యే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. మరికొన్ని ప్రాంతాల్లో చేయాలని చూస్తున్నారు. టీడీపీకి తెలంగాణలో పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీతో పొత్తు వార్తలు ఊపందుకున్నాయి.

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో పొత్తుపై బీజేపీ నాయకురాలు విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తుపై స్పష్టత ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరారు. ఎంపీ అరవింద్ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వాలన్నారు.

ఈ విషయంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు వుండదని స్పష్టం చేశారు. కార్యకర్తలతో ఈ విషయం చెప్పాలని పేర్కొన్నారు. సంజయ్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అనంతరం ఇక కేసీఆర్ పాలనపై స్పందించిన విజయశాంతి.. తెలంగాణలో అవినీతి భయంకరంగా జరుతోందని ఆరోపించారు. ‘‘ఇన్నాళ్లకు దేవుడు కనికరించాడు.. మా గోడు దేవుడు విన్నాడు’’ అని అన్నారు. ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని తీసుకువస్తే.. తెలంగాణ ప్రజలకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. ఒక కుటుంబానికి మాత్రమే న్యాయం జరుగుతోందన్నారు.

ఈడీ రెయిడ్స్ కు ఎక్కువగా హంగామా చేస్తున్నారంటే ఏదో తప్పు ఉందన్నట్టేగా అంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. ఒకరిద్దరి మీదనే కాదు.. బీఆర్ఎస్ నాయకులందరి మీద దాడులు జరగాలన్నారు. వాళ్లు ఎంత దోచుకున్నారో ప్రజలకు తెలియాలని చెప్పారు. తెలంగాణ ముసుగుతో ఎలా దోచుకుంటున్నారో ప్రజలు తెలుసుకోవాలన్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

షెడ్యూల్ ప్రకారమే సమావేశాలు.. కానీ..!

రైతు ఆత్మహత్యలపై ఎన్‌హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు…!

పుతిన్ ను వ్యతిరేకిస్తూ పోస్టులు… యువతిని ఉగ్రవాదులు జాబితాలో చేర్చిన రష్యా…!

మంత్రి హరీష్ ఫెల్యూర్ మినిస్టర్ అనుకున్నాం.. కానీ ఫేక్ మినిస్టర్

గవర్నర్ తమిళిసైతో ముగిసిన మంత్రుల సమావేశం

రాజ్‌ భవన్‌ను రాజకీయాలకు అడ్డాగా మార్చడం మానుకోవాలి….!

వంద రూపాయలతో వచ్చి ఆసియాలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి….!

శాకుంతలంకు సమంతా ఈ రేంజ్ లో తీసుకుంటుందా…?

భారీ లాభాలు వచ్చిన తెలుగు సినిమాలు ఇవే…!

మగాళ్ళకు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది, నటుడి సంచలన కామెంట్స్…!

నితిన్ – తేజా ఎందుకు మాట్లాడుకోవట్లేదు…?

‘ఆ అన్న చెల్లెళ్లిద్దరూ స్నో బాల్స్ తో ఆడారు.. మోడీ చలవే మరి ‘

ఫిల్మ్ నగర్

గూజ్ బంప్స్ తెప్పిస్తున్న నాని మూవీ టీజర్!

గూజ్ బంప్స్ తెప్పిస్తున్న నాని మూవీ టీజర్!

హాట్ బ్యూటీ ఇలియానాకు అస్వస్థత

హాట్ బ్యూటీ ఇలియానాకు అస్వస్థత

మరికొన్ని పరీక్షలు చేసిన తరువాతే స్పష్టత!

మరికొన్ని పరీక్షలు చేసిన తరువాతే స్పష్టత!

స్టైలిష్‌ లుక్‌లో పవర్‌ స్టార్‌!

స్టైలిష్‌ లుక్‌లో పవర్‌ స్టార్‌!

ఘనంగా పూర్ణ సీమంతం వేడుకలు!

ఘనంగా పూర్ణ సీమంతం వేడుకలు!

మహేశ్‌ సినిమాలో నీలి కళ్ల సుందరి!

మహేశ్‌ సినిమాలో నీలి కళ్ల సుందరి!

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదంటున్న హీరోయిన్

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదంటున్న హీరోయిన్

బాహుబలిని కొట్టే సినిమా వస్తోందట!

బాహుబలిని కొట్టే సినిమా వస్తోందట!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap