• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » అస్సాం మదర్సాలలో ఇక సాధారణ విద్య !

అస్సాం మదర్సాలలో ఇక సాధారణ విద్య !

Last Updated: January 22, 2023 at 10:35 am

రాష్ట్రంలో మదర్శాల సంఖ్యను తగ్గించాలనుకుంటున్నట్టు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. మొదటిదశలో వీటి సంఖ్యను తగ్గిస్తామని, వీటికి రిజిస్ట్రేషన్ సిస్టం అమలును ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. అంటే వీటిలో ఇక ఇతర స్కూళ్లలో మాదిరే సాధారణ విద్యను కూడా బోధించడానికి చర్యలు తీసుకుంటామని పరోక్షంగా తెలిపారు. ఈ విషయమై ముస్లిం సంఘాలు , ముస్లిం మత గురువులతో సంప్రదిస్తున్నామని, వారు కూడా ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఆయన చెప్పారు.

Assam Government to reduce number of Madrasas in the state, says CM Himanta Biswa Sarma - Assam Government to reduce number of Madrasas in the state, says CM Himanta Biswa Sarma -

ముస్లిం ర్యాడికలిజాన్ని వ్యాప్తి చెందింపజేసేందుకు చిన్న తరహా మదర్సాలను వినియోగించుకుంటున్న వైనం తమ దృష్టికి వచ్చిందని, ఈ ముప్పును తగ్గించడానికి వీటిని పెద్ద మదర్సాలలో విలీనం చేస్తామని ఆయన అన్నారు మదర్సాలను సంస్కరించాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. రాష్ట్రంలో ఇలాంటి అన్ని సంస్థలకు సంబంధించిన డేటా బేస్ ను రూపొందించడానికి సర్వే నిర్వహిస్తున్నామని శర్మ తెలిపారు.

అస్సాంలో ముస్లిం జనాభా సులభంగా ర్యాడికలైజేషన్ (తీవ్రవాద పోకడలు) వైపు మొగ్గే ప్రమాదం ఉందని, కొందరు దీన్ని వ్యాప్తి చెందింపజేయడానికి చిన్న మదర్సాలను ఉపయోగించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ‘అన్సరుల్ బంగ్లా టీమ్’,’అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్’ అనే ఉగ్రవాద తరహా సంస్థలకు సంబంధించిన 9 విభాగాలను పోలీసులు కనుగొన్నారని, గత ఏడాది 53 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారని ఆయన చెప్పారు. ఇలాంటి పోకడలను మొగ్గలోనే తుంచి వేయాలనుకుంటున్నామన్నారు.

బంగ్లాదేశ్ లో ఇలాంటి సంస్థలను నిషేధించడంతో వాటికి చెందిన కొంతమంది టాప్ లీడర్లు తమ స్థావరాలను అస్సాం, యూపీ వంటి రాష్ట్రాలకు మార్చుకుని.. యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నారని డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత కూడా వెల్లడించారు.ఈ కారణం వల్లే మొదట మదర్సాలను ప్రభుత్వం సంస్కరించాలనుకుంటున్నదని అన్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

షెడ్యూల్ ప్రకారమే సమావేశాలు.. కానీ..!

రైతు ఆత్మహత్యలపై ఎన్‌హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు…!

పుతిన్ ను వ్యతిరేకిస్తూ పోస్టులు… యువతిని ఉగ్రవాదులు జాబితాలో చేర్చిన రష్యా…!

మంత్రి హరీష్ ఫెల్యూర్ మినిస్టర్ అనుకున్నాం.. కానీ ఫేక్ మినిస్టర్

గవర్నర్ తమిళిసైతో ముగిసిన మంత్రుల సమావేశం

రాజ్‌ భవన్‌ను రాజకీయాలకు అడ్డాగా మార్చడం మానుకోవాలి….!

వంద రూపాయలతో వచ్చి ఆసియాలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి….!

శాకుంతలంకు సమంతా ఈ రేంజ్ లో తీసుకుంటుందా…?

భారీ లాభాలు వచ్చిన తెలుగు సినిమాలు ఇవే…!

మగాళ్ళకు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది, నటుడి సంచలన కామెంట్స్…!

నితిన్ – తేజా ఎందుకు మాట్లాడుకోవట్లేదు…?

‘ఆ అన్న చెల్లెళ్లిద్దరూ స్నో బాల్స్ తో ఆడారు.. మోడీ చలవే మరి ‘

ఫిల్మ్ నగర్

గూజ్ బంప్స్ తెప్పిస్తున్న నాని మూవీ టీజర్!

గూజ్ బంప్స్ తెప్పిస్తున్న నాని మూవీ టీజర్!

హాట్ బ్యూటీ ఇలియానాకు అస్వస్థత

హాట్ బ్యూటీ ఇలియానాకు అస్వస్థత

మరికొన్ని పరీక్షలు చేసిన తరువాతే స్పష్టత!

మరికొన్ని పరీక్షలు చేసిన తరువాతే స్పష్టత!

స్టైలిష్‌ లుక్‌లో పవర్‌ స్టార్‌!

స్టైలిష్‌ లుక్‌లో పవర్‌ స్టార్‌!

ఘనంగా పూర్ణ సీమంతం వేడుకలు!

ఘనంగా పూర్ణ సీమంతం వేడుకలు!

మహేశ్‌ సినిమాలో నీలి కళ్ల సుందరి!

మహేశ్‌ సినిమాలో నీలి కళ్ల సుందరి!

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదంటున్న హీరోయిన్

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదంటున్న హీరోయిన్

బాహుబలిని కొట్టే సినిమా వస్తోందట!

బాహుబలిని కొట్టే సినిమా వస్తోందట!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap