ఒడిశాలోని బాలా సోర్లో రైలు ప్రమాదంపై రైల్వే బోర్డు సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేసింది. అడ్మినిస్ట్రేటివ్ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్న రైల్వే బోర్డు ఈ మేరకు సిఫారసు…
తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో వుందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎన్నో అద్బుతాలను సాధించిందన్నారు. తెలంగాణ మోడల్ ఇప్పుడు…
హైదరాబాద్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ.. నగరవాసుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు వెంటపడి పీక్కుతింటున్నాయి. ఇక చిన్నపిల్లల పాలిట అయితే కుక్కలు యమదూతల్లా…
ఒడిశా లో జరిగిన రైలు ప్రమాదంలో తమ తలిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు తాము ఉచిత స్కూలు విద్యా సౌకర్యాన్ని అందించే బాధ్యతను చేపడతామని అదానీ గ్రూప్…
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం మీదుగా నిజాంబాద్ ప్రాంతానికి భగీరథ నీరు సరఫరా చేస్తున్న పైప్ లైన్ పగిలింది. దీంతో భారీ ఎత్తున నీరు ఎగసిపడుతోంది. చిల్వర్…
సీఎం కేసీఆర్ ఈ రోజు నిర్మల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని కొండాపూర్ వద్ద నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జిల్లాలో నూతనంగా నిర్మించిన…
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సురక్ష దినోత్సవాన్ని పురష్కరించుకొని ట్యాంక్ బండ్ ట్రాఫిక్ పెలికాన్ సిగ్నల్ నుంచి చార్మినార్ మీదుగా పోలీస్ పెట్రోలింగ్ కార్లు, బ్లూ…
ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దిబ్రూగర్ వెళ్తుండగా ఇంజన్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు పైలట్ గుర్తించారు. దీంతో విమానాన్ని దారి మళ్లించారు. గువహటిలోని లోక్ప్రియ గోపీనాథ్…
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. అంతే…
తొమ్మిదేళ్లుగా దేశంలో జరుగుతున్న అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదని ఎంపీ అరవింద్ కొనియాడారు. నిజామాబాద్ లో పార్లమెంట్ జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వీడియో…